తాజావార్తలు
Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ సూర్య 3000 పరుగుల రికార్డుతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Read More
Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..

Actress Laila: ఆమె చాలా మంచి వ్యక్తి.. ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోయా..

ప్రముఖ నటి లైలా గుర్తుందా.? ఒకప్పుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటిలో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. ఆతర్వాత ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నటి సౌందర్యతో కలిసి పనిచేసిన రోజులను లైలా గుర్తుచేసుకుంటూ, ఆమె ఎంతో ఆప్యాయంగా ఉండే మంచి వ్యక్తి అని కొనియాడారు. సౌందర్య…

Read More
Nothing CEO: స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ సంచలన ప్రకటన

Nothing CEO: స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ సంచలన ప్రకటన

Nothing CEO: స్మార్ట్‌ఫోన్‌ల భవిష్యత్తు గురించి కార్ల్ పెయ్ ఒక సంచలన అంచనా వేశారు. భవిష్యత్తులో ఫోన్‌ల నుండి యాప్‌లు పూర్తిగా అదృశ్యమై, వాటి స్థానంలో ఏఐ ఏజెంట్లు వస్తాయని ఆయన అంటున్నారు. SXSW కార్యక్రమంలో మాట్లాడుతూ, నేటి యాప్ వ్యవస్థ పాతబడిపోయిందని, సంక్లిష్టంగా ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులో వినియోగదారులు కేవలం తమ అవసరాలను తెలియజేస్తే చాలు, మిగతా పనులన్నీ ఏఐ స్వయంచాలకంగా చూసుకుంటుంది. 20 ఏళ్ల పాత మోడల్, ఇప్పుడు విసుగు పుట్టిస్తోంది: ఈ…

Read More
New Year Tragedy: న్యూ ఇయర్‌ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!

New Year Tragedy: న్యూ ఇయర్‌ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!

ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయిన వేళ నెదర్లాండ్స్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశంలోని సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న చారిత్రక వాండల్కర్క్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకుంటుండగా 1880లో నిర్మితమైన క్యాథలిక్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడున్న 50 మీటర్ల ఎత్తైన చర్చి టవర్ కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటలనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలన…

Read More
SRH Spinner : ఐపీఎల్‌లో మొహం చాటేసినా.. టీమిండియా పిలుపు అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ స్టార్

SRH Spinner : ఐపీఎల్‌లో మొహం చాటేసినా.. టీమిండియా పిలుపు అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ స్టార్

SRH Spinner : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు, క్రికెట్ ప్రేమికులకు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయిన ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ స్పిన్నర్ జీషన్ అన్సారీకి అదృష్టం వరించింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆయనకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. చండీగఢ్‌లో జరుగుతున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆయన నెట్ బౌలర్‎గా చేరబోతున్నట్లు జీషన్…

Read More
Nothing CEO: స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ సంచలన ప్రకటన

Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?

జపాన్ దేశం ఎప్పుడూ తన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా అక్కడ ప్రాచుర్యం పొందుతున్న కాఫిన్ థెరపీ అంటే శవపేటిక చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే శవపేటికను ఉపయోగిస్తారన్నది జగమెరిగిన సత్యం. కానీ జపాన్ ప్రజలు మాత్రం బతికుండగానే ఆ శవపేటికలో పడుకుని, మరణాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు. టోక్యోలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఒక చీకటి గదిలో పువ్వులతో…

Read More
Bank Holidays: ఈ నెలలో వరుసగా ఆరు రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays: ఈ నెలలో వరుసగా ఆరు రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. బ్యాంకు సేవలకు ఆరు రోజుల పాటు అంతరాయం కలగనుంది. మే 23 నుంచి 28వ తేదీ వరకు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. వీకెండ్ హాలీడేస్‌తో పాటు ఎస్బీఐ కార్మికుల రెండు రోజుల సమ్మె, ఈద్-ఉల్-అధా సెలవుల కారణంగా ఎస్బీఐ కస్టమర్లు బ్రాంచ్ సేవలను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. అయితే బ్రాంచ్ కార్యకలాపాలు నిలిచిపోయినా.. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింట్ వంటివి యధాతధంగా పనిచేస్తాయి. బ్రాంచులతో పని ఉన్నవారు…

Read More
Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

మెదక్ జిల్లాలో ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. కోనాయిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అనే యువకుడు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్న వీరు మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు….

Read More
ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో…

Read More
Nothing CEO: స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ సంచలన ప్రకటన

Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ములుగు, ఏప్రిల్ 13: కోతుల బెడదనుండి విముక్తి కోసం చేసిన ప్రయత్నం ఓ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని NTR కాలనీలో జరిగింది….

Read More