తాజావార్తలు
కన్న తల్లి కళ్ల ముందే ఘోరం.. రోడ్డు రోలర్ కింద చితికిపోయిన నాలుగేళ్ల బాలుడు..!

కన్న తల్లి కళ్ల ముందే ఘోరం.. రోడ్డు రోలర్ కింద చితికిపోయిన నాలుగేళ్ల బాలుడు..!

మహారాష్ట్రలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. దౌండ్ నగరంలోని జనతా కాలనీ ప్రాంతంలోని సెయింట్ సెబాస్టియన్ హై స్కూల్ వెనుక ఉన్న రోడ్డుపై తారు పని జరుగుతోంది. ఈక్రమంలో అక్కడే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని రోడ్ రోలర్ ఢీకొట్టింది. దీంతో రోడ్డు రోలర్ కింద నలిగిపోయిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రోడ్డు నిర్మాణం కోసం ఆ తల్లి అవిశ్రాంతంగా కృషి చేస్తుండగా, ఆమె అమాయకపు బిడ్డ అదే చోట మరణించింది. పూణే జిల్లాలోని…

Read More
అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

దేశంలో ఒకప్పుడు పరీక్ష అంటే విద్యార్థుల ప్రతిభకు కొలమానం. కానీ గత ఐదేళ్లుగా పరీక్ష అంటే లీకేజీ అనే భయం పట్టుకుంది. లక్షలాది మంది విద్యార్థుల కల అయిన నీట్ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆ తర్వాత పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. కేవలం 30 నిమిషాల యాక్సెస్‌తో 120 ప్రశ్నలను దొంగిలించి, దేశమంతటా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారంటే, ఈ వ్యవస్థీకృత నేరం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు….

Read More
TS EAPCET 2026: రేపట్నుంచే ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షలు.. ఈసారి ఎగ్జాం పూర్తవగానే స్క్రీన్‌పై మార్కులు!

TS EAPCET 2026: రేపట్నుంచే ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షలు.. ఈసారి ఎగ్జాం పూర్తవగానే స్క్రీన్‌పై మార్కులు!

హైదరాబాద్‌, మే 3: రాష్ట్రంలోని 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌2026 ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి సెషన్, మధ్యాహ్నం…

Read More
ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?

ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర పోరులో భాగంగా.. ఇరాన్ దళాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలపైనా గురిపెట్టాయి. మంగళవారం ఉదయం దుబాయ్ వైపు మిస్సైళ్లు వస్తున్నాయన్న యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వార్నింగ్‌తో క్షణాల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఖాళీ చేయించారు అధికారులు. దాదాపు ముప్పై నిమిషాల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ వేలాది మందితో కళకళలాడే చెక్-ఇన్ కౌంటర్లు.. ఒక్కసారిగా బోసిపోయిన భయానక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు ముప్పు…

Read More
ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో…

Read More
Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్‌ ఇక పూర్తిగా ఉచితం..!

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్‌ ఇక పూర్తిగా ఉచితం..!

ఎయిర్‌టెల్ ఇప్పుడు తన 36 కోట్లకు పైగా వినియోగదారులకు మరో ఫ్రీ సర్వీస్‌ను అందించింది. గత సంవత్సరం కంపెనీ 12 నెలల ఉచిత పెర్ప్లెక్సిటీ AI సబ్‌స్క్రిప్షన్‌ను అందించింది. ఇప్పుడు ఇది 12 నెలల ఉచిత అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని కోసం ఎయిర్‌టెల్ అడోబ్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ తన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం…

Read More
ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?

Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?

తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని…

Read More
Electric Vehicles: కేవలం 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 468 రేంజ్‌.. టాటా నుంచి కొత్త ఈవీ!

Electric Vehicles: కేవలం 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 468 రేంజ్‌.. టాటా నుంచి కొత్త ఈవీ!

TATA Motors: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ దాని ప్రసిద్ధ పంచ్ EV కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అయితే అనేక లక్షణాలు మారలేదు. ముఖ్యంగా కంపెనీ పెద్ద బ్యాటరీ, మెరుగైన శ్రేణిని కూడా జోడించింది. దీని వలన కారు మునుపటి కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది. ఇది వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది….

Read More
Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!

Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!

ఆచార్య చాణక్యుడు.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. భారత ఆర్థిక శాస్త్ర, నీతిశాస్త్ర పితామహుడిగా పేరొందిన చాణక్యుడు.. మనిషి ప్రవర్తనకు సంబంధించి విలువైన సూచనలు చేశారు. చాణక్యుడు తన నీతిశాస్త్రం అనే పుస్తకంలో స్నేహం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన సంబంధం ఏదైనా ఉంటే.. ఆ సంబంధం స్నేహ సంబంధం అని చాణక్యుడు చెప్పాడు. మీరు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో…

Read More
Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒక విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌. 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం ద్వారా మధ్యతరగతికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇది ప్రామాణిక తగ్గింపు తర్వాత రూ.12.75 లక్షలకు పెరిగింది. ఇప్పుడు బడ్జెట్ 2026లో కూడా అలాంటి శుభవార్త…

Read More