తాజావార్తలు
Video: మైదానంలో అగ్గిరాజేసిన కోహ్లీ.. పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడుగా..!

Video: మైదానంలో అగ్గిరాజేసిన కోహ్లీ.. పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడుగా..!

Virat Kohli Harpreet Brar Fight: వరుసగా 5 పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయంతో దూరం కావడంతో జితేష్ శర్మ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ కేవలం 11 పరుగులకే వెనుదిరిగాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన…

Read More
Smart Home: కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి.. వాయిస్ కంట్రోల్‌తో లైట్లు, ఫ్యాన్లు ఆన్‌!

Smart Home: కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి.. వాయిస్ కంట్రోల్‌తో లైట్లు, ఫ్యాన్లు ఆన్‌!

Smart Home Gadgets: మీ ఇల్లు పాతదైనా సరే, దానిని హైటెక్ స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవాలనే కల ఇప్పుడు నెరవేరబోతోంది. దీని కోసం మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 2000 రూపాయల బడ్జెట్‌లో మీ గదిలోని లైట్లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మీ గొంతుతోనే (Voice Control) నియంత్రించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చదవండి: Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను…

Read More
మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్

మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్

తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్‌లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరలతో కొండపై డాలర్స్ గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికో రోజు మాత్రమే ధర నిర్ణయిస్తున్న టీటీడీ మార్కెట్‌లో కంటే తక్కువగా బంగారు ధర ఉండడంతో కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద ఉన్న కౌంటర్‌లో బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. 10,5,2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, 50,10,5…

Read More
Gold Rate Today: బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్! కొనాలనుకుంటే మంచి ఛాన్స్

Gold Rate Today: బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్! కొనాలనుకుంటే మంచి ఛాన్స్

బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త.. ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. హైదరాబాద్‌లో నేడు(మంగళవారం, జూన్ 9) బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులు, వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.15,168గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.13,904గా ఉండగా,…

Read More
Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

యూపీఐ రాకతో దేశంలో బ్యాంకింగ్ రంగం ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ప్రతీ చిన్న పనికి బ్యాంక్‌కు వెళ్లి గంటలపాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. కేవలం ఫోన్‌లోనే ఏ బ్యాంక్ పనైనా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు అనే కొత్త ఖాతాలు వచ్చేశాయి. వీటిని డిజిటల్‌గా వినియోగించుకోవచ్చు. ఈ డిజిటల్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి ఏ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్, వీడియో కేవైసీ ద్వారా…

Read More
Inter Exams 2026: ఇక పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు.. ఇంటర్ బోర్డు నయా స్కెచ్!

Inter Exams 2026: ఇక పరీక్షల్లో కాపీ కొడితే ఇలా చిటికెలో దొరికిపోతారు.. ఇంటర్ బోర్డు నయా స్కెచ్!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11: తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పకడ్భందీగా నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది నుంచే కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్​…

Read More
LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో వేదికగా జరిగిన లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 3 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. ఇక లక్ష్య చేదనలో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే మొదట టాస్…

Read More
Vaibhav Suryavanshi : సేమ్ టు సేమ్.. వైభవ్ అలాంటోడే.. బుడ్డోడి గురించి ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే?

Vaibhav Suryavanshi : సేమ్ టు సేమ్.. వైభవ్ అలాంటోడే.. బుడ్డోడి గురించి ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే?

Vaibhav Suryavanshi : సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్‌కి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటాడు. కానీ బీహార్‌కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు.. ఆ కలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐపీఎల్ లీగ్‌ను తన బ్యాటింగ్ పవర్‌తో వణకిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15…

Read More
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

వందే భారత్ రైలు ఆలస్యంపై ప్రయాణికుల అసంతృప్తి దేశంలోని ప్రముఖ సెమీ హై-స్పీడ్ రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తాజాగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. బెంగళూరు–ఎర్నాకులం మార్గంలో నడిచే ఈ రైలు గత కొన్ని వారాలుగా తరచుగా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో రైలు గమ్యస్థానానికి చేరుకోవడంలో దాదాపు తొమ్మిది గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయాణ…

Read More
16 ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఒక వాట్సాప్ మెసేజ్ అతని జీవితాన్నే మార్చేసింది!

16 ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఒక వాట్సాప్ మెసేజ్ అతని జీవితాన్నే మార్చేసింది!

కొన్ని కథలు సినిమాలను మించిన భావోద్వేగాలను పంచుతాయి. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. చిన్న కుటుంబ వివాదంతో 16 సంవత్సరాల క్రితం ఇంటిని విడిచి వెళ్లిపోయిన వ్యక్తి, చివరకు ఒక సాధారణ వాట్సాప్ సందేశం కారణంగా తన కుటుంబంతో తిరిగి కలిశాడు. ఈ పునఃకలయిక కథను చూసినవారంతా భావోద్వేగానికి గురవుతున్నారు. చత్రా జిల్లాకు చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి సుమారు 16 సంవత్సరాల…

Read More