తాజావార్తలు
Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్. రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. వీటి నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ రెండు ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్‌లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా.. నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. వరంగల్,…

Read More
గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు! దేశవ్యాప్తంగా ఎన్ని శాఖల్లో అంటే..

గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు! దేశవ్యాప్తంగా ఎన్ని శాఖల్లో అంటే..

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ముందంజకు తీసుకెళ్లే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో బిఎస్ఇ, ఇండియా పోస్ట్ ఎంఓయుపై సంతకం చేశాయి. ఈ సహకారం కింద దేశవ్యాప్తంగా 164,000కి పైగా పోస్టాఫీసులు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల ఈ మిశ్రమ నమూనా పెట్టుబడిని పెంచడమే కాకుండా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక అక్షరాస్యత, నమ్మకం ఆధారిత పెట్టుబడులను బలోపేతం చేస్తుంది. ఇండియా పోస్ట్ విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా మ్యూచువల్…

Read More
బరువు తగ్గాలన్నా, గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజుకో దానిమ్మ తిన్నారంటే మ్యాజిక్ చూస్తారు!

బరువు తగ్గాలన్నా, గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజుకో దానిమ్మ తిన్నారంటే మ్యాజిక్ చూస్తారు!

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది (Improves Digestion): అర కప్పు దానిమ్మ గింజల నుండి శరీరానికి దాదాపు 4 నుండి 5 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) లభిస్తుంది. ఇది మన రోజువారీ అవసరంలో 18శాతం వరకు సమానం. ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, దానిమ్మ మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా (Prebiotic) పనిచేసి, గుట్ హెల్త్‌ను (Gut Health) కాపాడుతుంది.

Read More
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. వేమగిరి, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి మరియు కోటిలింగాల రేవు వరకు ఉన్న ప్రధాన మార్గాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రధాన…

Read More
ఇంట్లో తులసి ఉందా? ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం, ఐశ్వర్యం మీ సొంతం!

ఇంట్లో తులసి ఉందా? ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం, ఐశ్వర్యం మీ సొంతం!

వాస్తు శాస్త్రంలోనూ, హిందూ సంప్రదాయంలోనూ తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిని శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఇంట్లో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం, తులసి ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తూ, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొంటాయని విశ్వసిస్తారు. అయితే తులసి మొక్కను కేవలం నాటడం మాత్రమే కాదు, దానిని పూజించే విధానం, సంరక్షించే తీరు, పాటించాల్సిన కొన్ని నియమాలు…

Read More
Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో దారుణం జరిగింది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్‌ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాళ్లు కటింగ్ చేసే కార్మికుడిని రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ మేస్త్రి తుజారామ్ తన దగ్గర పనిచేసే కార్మికుడు ఓం ప్రకాష్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా బాకీ తిరిగి చెల్లించాలని ఓం ప్రకాష్‌ అడుగుతున్నా తుజారామ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు.. ఎంతకీ బాకీ…

Read More
కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

సరిగ్గా ఇలాంటి హృదయవిదారక పరిస్థితినే ఎదుర్కొంది ఒక చిట్టి కోతి పిల్ల. అమ్మే కావాలంటూ ఆ పసి కూన చేసిన ఆరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నెటిజన్ల కళ్లను చెమర్చుతున్నాయి. ప్రకృతిలో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఏ జీవి అయినా సరే తన ప్రాణానికి ప్రాణంగా బిడ్డను కాపాడుకుంటుంది. అయితే, అరుదుగా కొన్ని సందర్భాల్లో జంతువులు తమ పిల్లలను దగ్గరకు రానివ్వవు. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో నివసించే ఒక మకాక్ జాతి…

Read More

Om-Shaped Temple: ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం ఇదే.. 1,008 శివ విగ్రహాల అద్భుతం!

Om Aakar Temple Rajasthan: రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జాదన్ గ్రామం ఆధ్యాత్మికత, అద్భుతమైన నిర్మాణశైలికి ప్రసిద్ధి చెందుతోంది. ఇక్కడ కొలువుదీరిన ఓం ఆకార ఆలయం (Om Aakar Temple) ప్రపంచంలోనే తొలి ఓం ఆకారంలో నిర్మించిన ఆలయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హిందూ తత్వశాస్త్రంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘ఓం’ విశ్వం, సృష్టి, చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ విశ్వ నాదాన్ని రాతి నిర్మాణంగా ఆవిష్కరించినట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 250 ఎకరాల్లో విస్తరించిన…

Read More
CM Devendra Fadnavis: పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

CM Devendra Fadnavis: పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ముంబైలోనే చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసుపత్రికి చేరుకుని ఆయనను ప్రత్యేకంగా పరామర్శించారు.  పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మరియు వైద్యులు అందిస్తున్న…

Read More
Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ

మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ పోటీలకు సీనియర్‌ విభాగం, కొత్త కేటగిరీ, పాలపళ్ళ విభాగాల్లోని ఎడ్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఎడ్డ పోటీలకు ఓ ట్రాన్స్‌జెండర్‌ పోషిస్తున్న ఎడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్కాపురంజిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లికి చెందిన పలాస వినీతగౌడ్ అనే ట్రాన్స్ జెండర్‌ తన రెండు జతల ఎడ్లను పోటీకి తీసుకొచ్చారు. వినీత ట్రాన్స్‌జెండర్‌గా ఉంటూ…

Read More