తాజావార్తలు
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More
నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత.. ఈ అలవాట్ల వల్లే వస్తుందని తెలుసా?

నోటి పూత వస్తే ఏ ఫుడ్స్ కూడా తినలేము. అలాగే, ఒక్కోసారి అయితే మంచి నీళ్లు కూడా తాగలేము. సాధారణంగా ఇవి మన శరీరంలో ఇతర లోపాలు ఉన్నప్పుడు ఇలా వస్తాయి. నెలలో మూడు నాలుగు సార్లు ఇలాగే వస్తే దానిని తేలికగా వదిలేయొద్దు. కాబట్టి, నోటి పూతలు వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అసలు ఈ నోటి పూతలు ఎందుకు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. శరీరంలో ఐరన్ లోపం కానీ, జీర్ణ…

Read More
IPL 2027 : ఐపీఎల్ 2027లో  74 మ్యాచ్‌లు కాదు ఏకంగా  94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2027లో 74 మ్యాచ్‌లు కాదు ఏకంగా 94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసిన కొన్ని రోజులకే.. తదుపరి సీజన్ అయిన ఐపీఎల్ 2027 గురించి క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుందని, పాత పద్ధతిలో కాకుండా ఏకంగా 94 మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా బ్రేక్ వేశారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 లో…

Read More
Ethanol Stove: రంగంలోకి సరికొత్త ‘ఎథనాల్ స్టౌ’.. గడ్కరీ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీతో మీ డబ్బులు ఆదా అవ్వడం ఖాయం!

Ethanol Stove: రంగంలోకి సరికొత్త ‘ఎథనాల్ స్టౌ’.. గడ్కరీ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీతో మీ డబ్బులు ఆదా అవ్వడం ఖాయం!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం ప్రస్తుతం వంట గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ డిపెండెన్సీని తగ్గించి, స్థానిక రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎథనాల్ ఇంధనం అద్భుతంగా ఉపయోగపడనుంది. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల వంట గ్యాస్ ఖర్చు భారీగా తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎథనాల్ స్టౌ…

Read More
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని సమస్య. ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడి ప్రజలు విషపూరిత పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, ఈ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఇప్పుడు మూడు అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ పూర్తిగా మార్చబోతున్నాయి. సాధారణంగా…

Read More
​ఈ కొత్త ఏడాదిలో వెండి ధర రోజుకు ఎంత పెరిగిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! ఆర్థిక నిపుణుల అంచనా ఏంటంటే..?

​ఈ కొత్త ఏడాదిలో వెండి ధర రోజుకు ఎంత పెరిగిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! ఆర్థిక నిపుణుల అంచనా ఏంటంటే..?

బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. కిలో వెండి రూ.3.50 లక్షలకు చేరుకుంటుండగా, 10 గ్రాముల బంగారం ధరలు రూ.1.75 లక్షలకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గత 21 రోజుల్లో బంగారం ధరలు రోజుకు రూ.1,000 కంటే ఎక్కువ పెరిగాయి. వెండి ధరలు రూ.4,500 కంటే ఎక్కువ పెరిగాయి. ట్రంప్ సుంకాలు కొనసాగినంత కాలం బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ వివాదం, సుంకాలు బంగారం, వెండి ధరల పెరుగుదల ధోరణిని…

Read More
ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు

ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు

బడ్జెట్ 2026 సామాన్యులు, వేతన జీవులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి ట్యాక్స్ రిలీఫ్ ల కోసం మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపునిచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే, దీపావళి సందర్భంగా 400 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు, తద్వారా మధ్యతరగతి వినియోగాన్ని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Read More
Bank Depositing: ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Bank Depositing: ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Bank FD Depositing: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని ఆలోచిస్తున్న వారికి కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరంలో ఒక పెద్ద బహుమతిని ఇచ్చింది. బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను పెంచింది. సమాచారం ప్రకారం.. కెనరా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను మార్చింది. బ్యాంక్ 555-రోజుల ఎఫ్‌డీ అత్యధిక వడ్డీని పొందుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7% వరకు వడ్డీని అందిస్తోంది. కొత్త రేట్లు జనవరి 5, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్…

Read More
Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్…

Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్…

సిరంజీలు అంటే ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలు. కానీ ఇటీవలి కాలంలో ఇవే నేరస్తుల చేతుల్లో ప్రాణాలు తీసే అస్త్రాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు సంచలన ఘటనలు, సిరంజీలను ఉపయోగించి హత్యలకు పాల్పడుతున్న నేరస్తుల కొత్త మైండ్‌సెట్‌ను బయటపెడుతున్నాయి. హత్య చేయాలని నిర్ణయించుకుంటే చాలు… ఆధారాలు దొరకకుండా తప్పించుకునేలా సిరంజీలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా నిలుస్తున్నారనే…

Read More
Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

తెల్లారితే పెళ్లనంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందిన దీప్ సింగ్ అనే వ్యక్తికి శోభ (25), విమల (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు….

Read More