తాజావార్తలు
మూడు నెలలు నరకం.. ఆరుసార్లు రక్తం మార్పిడి.. భయంగా బ్రతికామన్న స్టార్ హీరోయిన్

మూడు నెలలు నరకం.. ఆరుసార్లు రక్తం మార్పిడి.. భయంగా బ్రతికామన్న స్టార్ హీరోయిన్

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది. హీరోలకు సమానంగా సినిమాలే కాదు రెమ్యునరేషన్ కూడా అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం మన ఇండస్ట్రీలోనే కాదు ఆమె గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఆ ముద్దుగుమ్మ.. అలాగే ఇప్పటికీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వయసులో తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది ఈ చిన్నది….

Read More
Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..

Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మహిధర్ తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, యూట్యూబ్ ప్రస్థానం, సినీ పరిశ్రమలోని కొన్ని అంశాలపై వివరించారు. మహిధర్ 2016లో ఫైజర్ అనే ఫార్మా కంపెనీలో ఉద్యోగం ప్రారంభించారు. డిప్లమో ఇన్ మెట్లర్జీ పూర్తి చేసిన ఆయన, చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. అయితే, డిప్లమో రెండవ సంవత్సరంలో తన తండ్రి మరణించడంతో, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. కష్టపడి చదివి, తన క్లాస్‌లో…

Read More
మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే..  చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే.. చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్కకు కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్క పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కకు ప్రూనింగ్ చేయడం చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను కత్తిరించండి. దీనివల్ల మొక్కకు కొత్త శక్తి వచ్చి, కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఈ కొత్త చిగుర్లకే మొగ్గలు ఎక్కువగా వస్తాయి.

Read More
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ , ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో జయం రవి మాట్లాడుతూ భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశాడు.పెళ్లయిన నాటి నుంచి తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. తనపై ‘చేతబడి’ కూడా చేయడంతో రక్తం కక్కుకున్నానని, మానసిక క్షోభతో ఆత్మహత్యకు యత్నించానని అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే దీనికి…

Read More
UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

UPI Payments: ఈ రోజుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు మన జీవితాలను చాలా సులభతరం చేశాయి. షాపింగ్ నుండి మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల వరకు దాదాపు ప్రతిదీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతుంది. Google Pay, Paytm, BHIM వంటి యాప్‌లు డబ్బు పంపడం, స్వీకరించడాన్ని చాలా సులభతరం చేశాయి. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ పనిచేయనప్పుడు, మొబైల్ డేటా లేదా Wi-Fi అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ దగ్గర నగదు లేనప్పుడు చెల్లింపులు…

Read More
Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా?  టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా? టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

రథసప్తమి రోజున అరసవల్లిలో సూర్యభగవానుడికి చేసే ‘క్షీరాభిషేకం’ చూడటం ఒక విశిష్ట అనుభవం. ఈ ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దర్శన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుంటే త్వరగా దర్శనం చేసుకునే వీలుంటుంది. టికెట్ల ధరలు, అధికారిక వెబ్‌సైట్, బుకింగ్ పద్ధతుల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు.. టికెట్…

Read More
నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..  ఎందుకో తెలుసా..?

నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఎందుకో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన తండ్రి గొంతు కోసి హత్య చేసింది. కోర్బా జిల్లా హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలియా గ్రామంలోని లిముండా బస్తీలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని 55 ఏళ్ల అశోక్ కుమార్ కేవత్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లిముండా బస్తీకి చెందిన అశోక్.. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా…

Read More
Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్….

Read More
UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

IPL 2026 Purple Cap: పర్పుల్ క్యాప్ వేటలో ఐదుగురు.. అగ్రస్థానంలో బీసీసీఐకి నచ్చనోడు..!

IPL 2026 Purple Cap: భారత ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముందుకు సాగే కొద్దీ అభిమానులలో ఆసక్తి రెట్టింపు అవుతోంది. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే, బౌలర్లు కూడా వికెట్లతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా, ప్రతిష్టాత్మకమైన పర్పుల్ క్యాప్ దక్కించుకోవడానికి బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా, ఐదుగురు బౌలర్లు ఈ రేసులో ముందున్నారు. వారి ప్రదర్శన ఎలా ఉందో ఓసారి చూద్దాం.. అగ్రస్థానంలో రవి బిష్ణోయ్.. ప్రస్తుతం…

Read More
UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా?

సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి చేతి వేళ్ల ఆకారం, అతని రంగు, రూపం, అతని నిలబడే విధానం ఇలా వీటన్నింటిని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకుంటారు. అయితే సాముద్రిక శాస్త్రం జుట్టు రంగు గురించి కూడా తెలియజేస్తుందంట. కొంత మందికి చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతుంది. కానీ చాలా మంది వీటి గురించి అంతగా పట్టించుకోరు కానీ, ఇవి శుభ , అశుభ ఫలితాలను ఇస్తుందంట. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాముద్రిక…

Read More