తాజావార్తలు
Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!

Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!

బుధవారం హైటెక్స్ లో “బయో ఏషియా 2026” సదస్సులో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్‌ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం చుట్టామన్నారు. 2047…

Read More
40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిలో వచ్చిన పెను మార్పులకు ఇది సంకేతం. అతనికి 35 ఏళ్లు.. జిమ్‌కు వెళ్తాడు, ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కారణం అడిగితే గుండెపోటు అని తేలింది. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ మృత్యువు, పాతికేళ్ల ప్రాయంలోనే ఎందుకు కబళిస్తోంది? పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రక్తంలో, మన అలవాట్లలో…

Read More
Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం మీ సేవ, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ధృవీకరణ పత్రాలను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇన్ కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ లాంటి అనేక సర్టిఫికేట్లను వీటి ద్వారా ప్రభుత్వం జారీ చేస్తోంది.  తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి ప్రజలు వీటి కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారుల ఆమోదం అనంతరం జారీ అవుతుంది. దీని వల్ల సర్టిఫికేట్లను పొందటం…

Read More
Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం…

Read More
Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కితకితలు సినిమాకు సంబంధించిన అనేక తెలియని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమాకు తన తండ్రి, దివంగత దర్శకుడు EVV సత్యనారాయణ చేసిన కృషి, సినిమా విజయం, హీరోయిన్ గీతా సింగ్ పై ఆ మూవీ ప్రభావం, అలాగే సమాజంలో బాడీ షేమింగ్ వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కితకితలు సినిమా సబ్జెక్ట్ విన్నప్పుడు, అప్పటికి తను కొన్ని హిట్లతో ఉన్న నేపథ్యంలో, లావుగా ఉండే హీరోయిన్‌ను పెట్టడం…

Read More
నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు.. RBI మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్

నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు.. RBI మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్

హైద‌రాబాద్, మే5: ప్రభుత్వాల సుల‌భ‌త‌ర వ్యాపార విధానం మీద ఆధార‌ప‌డి కొత్త ప‌రిశ్రమ‌లు, పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని రఘురామ్ రాజన్ అన్నారు. అయితే స్టార్టప్ ల‌ను ఎక్కువ ప్రోత్సహిస్తే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు. పాఠ‌శాల‌, ఉన్నత‌, సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిల‌బ‌స్ లో ఏఐ ఉప‌యోగంపైన క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని, త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రఘురామ్ రాజన్ ను కోరారు. దీంతో పాటు మిడిల్…

Read More
Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటారు. తల్లిగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తమదైన ముద్ర వేస్తుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న నటి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇన్నాళ్లుగా కాస్త బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సన్నగా…..

Read More
రెడ్ శారీలో మెరిసిపోయిన స్టార్ హీరోయిన్..! లుక్ వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటి?

రెడ్ శారీలో మెరిసిపోయిన స్టార్ హీరోయిన్..! లుక్ వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటి?

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా సమంత ధరించిన చీర ఒక ప్రత్యేకమైన సిరీస్‌లో భాగం. అదే ‘బాపు బొమ్మ’ సిరీస్. మనందరికీ తెలిసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) గారు గీసిన బొమ్మలు ఎంత ప్రసిద్ధి చెందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గీసిన స్త్రీ పాత్రలు సౌందర్యానికి, హుందాతనానికి, అలాగే ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. ఈ సిరీస్ ద్వారా బాపు గారి కళాఖండాలను ఫ్యాషన్ రూపంలోకి తీసుకువస్తున్నారు. ఆ నటి ధరించిన చీరలు…

Read More
వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ

వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండటం వల్ల వ్యూహాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోర్డు భావిస్తోంది. అందుకే వైట్ బాల్ క్రికెట్(T20I, వన్డే) మొత్తానికి ఒకే కెప్టెన్ ఉండాలని బిసిసిఐ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను స్వీకరించడానికి శ్రేయస్ అయ్యర్ అత్యంత అర్హుడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్…

Read More
TS EAPCET 2026: రేపట్నుంచే ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షలు.. ఈసారి ఎగ్జాం పూర్తవగానే స్క్రీన్‌పై మార్కులు!

TS EAPCET 2026: రేపట్నుంచే ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షలు.. ఈసారి ఎగ్జాం పూర్తవగానే స్క్రీన్‌పై మార్కులు!

హైదరాబాద్‌, మే 3: రాష్ట్రంలోని 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌2026 ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి సెషన్, మధ్యాహ్నం…

Read More