తాజావార్తలు
అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ‘ఓలా సోనా వీకెండ్‌’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించి, కస్టమర్లకు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం శనివారం, ఆదివారం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్కాపియా ఫెడరల్ బ్యాంక్,…

Read More
Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు  పూనకాలు తెప్పించే అప్డేట్

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడుకునే దర్శక ధీరుడు రాజమౌళికే సాధ్యం కాని సీన్ ఉంటుందా..? ఆయన్నే భయపెట్టేంత గ్రాఫిక్స్ వారణాసిలో ఉండబోతున్నాయా..? షూట్ చేసిన సీన్‌కు VFX చేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా వారణాసిలో సీక్వెన్సులు ఉండబోతున్నాయా..? సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ రీసెంట్ గా  బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..? ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? అదేంటో గానీ గత సినిమాలకు భిన్నంగా…

Read More
సౌదీ అరేబియాలో కనిపించని షవ్వాల్ నెలవంక.. భారతదేశంలో ఈద్ ఎప్పుడంటే..?

సౌదీ అరేబియాలో కనిపించని షవ్వాల్ నెలవంక.. భారతదేశంలో ఈద్ ఎప్పుడంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఈద్ అల్-ఫితర్‌ను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ముస్లింలు అల్లాకు కృతజ్ఞతలు తెలిపి, తమ తప్పులకు క్షమాపణ కోరుకుంటారు. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత, ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 10వ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున వస్తుంది. ఈ రోజు అంటే బుధవారం (మార్చి 18, 2026) సౌదీ అరేబియాలో షవ్వాల్ నెలవంక కనిపించలేదు. కాబట్టి అక్కడ ఈద్ పండుగను రేపు కాకుండా మార్చి 20న జరుపుకుంటారు. వాస్తవానికి, భారతదేశంలో…

Read More
సౌదీ అరేబియాలో కనిపించని షవ్వాల్ నెలవంక.. భారతదేశంలో ఈద్ ఎప్పుడంటే..?

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్ పంపిణీ.. స్కాన్ చేస్తే చాలు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సులువుగా పొందే అవకాశం తీసుకురాగా.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేసింది. ఇక ఇటీవల క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది. ఈ క్యూర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా అన్నీ వివరాలను సులభంగా అధికారులు యాక్సెస్…

Read More
మాస్ నుంచి ఎమోషన్స్ వైపు హీరోల మలుపు.. ఇప్పుడు కన్నీళ్లు గ్యారెంటీ

మాస్ నుంచి ఎమోషన్స్ వైపు హీరోల మలుపు.. ఇప్పుడు కన్నీళ్లు గ్యారెంటీ

సీనియర్లు మాత్రమే కాదు.. ఈ జనరేషన్ హీరోల అడుగులు సైతం ఎమోషనల్ కథల వైపే వెళ్తున్నాయి. ఒక్కసారైనా కంటతడి పెట్టించే కథ చేయకపోతే ఎలా అన్నట్లు.. అంతా మూకుమ్మడిగా అలాంటి మనసును కదిలించే కథలనే ఎంచుకుంటున్నారు. రామ్ చరణ్ అయితే ఈ రేసులో అందరికంటే ముందున్నారు. మరి ఆయనతో పోటీ పడుతున్న హీరోలెవరో చూద్దాం.. రంగస్థలంకు ముందు రామ్ చరణ్‌తో మాస్ సినిమాలే వర్కవుట్ అవుతాయనుకున్నారంతా. కానీ సిట్టిబాబు వచ్చాక సీన్ అంతా మారిపోయింది. ఆఫ్టర్ రంగస్థలం…

Read More
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దారి తప్పితే.. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ కానిస్టేబుల్ తన స్నేహితుడిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా ఎవరూ గుర్తుపట్టకుండా శవాన్ని 191 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లి తగులబెట్టి బావిలో పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవీ ముంబైలోని రబాలే MIDC పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న…

Read More
IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఒక అద్భుతమైన ఛేజింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజూ శామ్సన్ (6) పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ…

Read More
Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఇప్పుడు మన జీవితాల్లో మొబైల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఇది లేకుండా ఒక్క నిమిషమైనా  బతకలేం అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, స్టేటస్ లను చెక్ చేసుకుంటారు. అలాగే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్.. ఇలా సమయం అనేది తెలీయకుండా గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే గడుపుతాం. అయితే ఈ స్టార్  హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్…

Read More
కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రిక్.. ఒక్క చుక్క నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ డిలైట్..

కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రిక్.. ఒక్క చుక్క నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ డిలైట్..

కుక్కర్‌లో మెత్తగా ఉండే పూరీలు తయారు చేయడం చాలా సులభం. ఇది కొత్తగా అనిపించినా, కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రెండ్ ఉంది. సాధారణంగా, పాన్‌లో నూనె పోసి పూరీలు వేయించుకుంటారు. కానీ, ఈ పద్ధతి చాలా కొత్తది. సులభమైన కుక్కర్ ట్రిక్ ఉపయోగించి ఆరోగ్యకరమైన, నూనె లేని పూరీలను ఆస్వాదించండి! ఈ పద్ధతిలో పూరీలను కుక్కర్‌లో తక్కువ నీటితో ఆవిరి చేయడం జరుగుతుంది. దీని ఫలితంగా అనారోగ్యకరమైన నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ పూరీలు లభిస్తాయి….

Read More
Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయన్నారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల 50వేల మంది వస్తారని అంచనా వేశారు. ఈ రద్దీ దృష్ట్యా తిరుపతిలో…

Read More