Andhra: ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్కే మస్కా కొట్టారు.. చివరకు..
గత ఏడాది అక్టోబర్ 29న బాపట్ల జిల్లా కర్లపాలంలోని అయ్యప్ప స్వామి గుడి వద్దకు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కర్రి లక్ష్మీ ప్రసన్న వచ్చారు. ఆమె వస్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరూ యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బుద్దాం వైపు వెళ్లిపోయారు. దీంతో మహిళా పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఈ చెయిన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే…..
