పెళ్లి చేసుకుంటానని ఒకడు.. మోసపోయిందని చేరదీసి మరొకడు.. అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై..!
ఒడిశాలో దారుణం వెలుగు చూసింది. జగత్సింగ్పూర్ జిల్లాలో 23 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు, మరొక వ్యక్తి వేర్వేరు ప్రదేశాలలో రెండుసార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత, రెండవ వ్యక్తి ఆమెను నాలుగు అంతస్తుల భవనం నుండి తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి, కిడ్నాప్, అత్యాచారం, హత్య కింద కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న ఆ మహిళ తన…
