తాజావార్తలు
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల దశాబ్దాల కలలను నెరవేరుస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు కేటాయించారు. కేవలం నిధుల కేటాయింపుతోనే ఆగకుండా నగదు రహిత చికిత్స దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డులను…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అమరావతి గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్…

Read More
Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్‌ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023 లలో… రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

4,4,4,4,6,4,4,4,6,6,6.. 15 బంతుల్లో వైభవ్ తుఫాన్ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ బౌలర్లను చెడుగుడు ఆడేసిన బుడ్డోడు

ఐపీఎల్ 2026 సీజన్ 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. 202 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఉండగా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. అయితే, ఆ…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

రంజాన్.. గోంగూర రొయ్యల కూర ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ వంద మార్కులు వేయడం గ్యారంటీ

కావాల్సిన పదార్థాలు: పావుకిలో  రొయ్యలు, ఒక గోంగూర కట్ట, అర కప్పు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్ఫూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక కప్పు నూనె. ముందుగా  రొయ్యలను తీసుకుని వాటిని ఉప్పుతో బాగా కడగాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, పసుపుతో క్లీన్ చేసి, దానిలో కొంచం…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చిరంచింది. కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలే అయినప్పటికీ, విద్యార్థులపై భారం తగ్గించే ఉద్దేశంతో ఫీజును ఐదు విడతలుగా మాత్రమే వసూలు చేయాలని…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి.. తనకన్నా 14 ఏళ్ల చిన్నదానితో ప్రేమ..! ఈ స్టార్ హీరో ఎవ్వరో తెలుసా.?

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు స్వశక్తితో ఎదిగి స్టార్స్ అయ్యారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో ఈ హీరో ఒకడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు అవలీలగా 100కోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ అతను.. రెండుసార్లు పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు 60ఏళ్ల వయసులో మూడో ప్రియురాలిని పరిచయం చేశాడు. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత…

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణుల సమాధానం తెలుసుకోండి!

చాలామందికి ఉదయం తమ రోజును కాఫీతో ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే కాఫీ తక్షణ శక్తి, తాజాదనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ మెదడును ఉత్తేజపరుస్తుంది, మేల్కొనడానికి, పని చేయడానికి ప్రేరేపిస్తుంది. అలసటభరితమైన జీవనశైలి, ఉదయం పని ప్రారంభించడం వంటి కారణాల వల్ల చాలా మంది అల్పాహారానికి ముందే కాఫీ తాగుతారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే సమస్యలు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరంపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఖాళీ కడుపులో కెఫీన్, ఆమ్ల పదార్థాలు…

Read More