తాజావార్తలు
IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

నగదు లావాదేవీల విషయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పారదర్శకంగా నగదు బదిలీలు జరిగేలా అనేక రూల్స్ అమలు చేస్తోంది. నగదుపై నియంత్రణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అనేక నియమాలు, పరిమితులు విధించింది. వీటిని దేశంలోని ప్రతీఒక్కరూ పాటించాల్సిందే. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా అనేది ఉంటుంది. మీకు ఏదైనా అత్యవసరం అయినప్పుడు స్నేహితులు, బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా చేబదులుగా వీటిని…

Read More
Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయో చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు….

Read More
మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

తప్పుడు దిశలో ఉంచడం: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఉంచే దిశ చాలా ముఖ్యం. చాలామంది ఈశాన్య దిశను శుభప్రదంగా భావిస్తారు కానీ, ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచడం అత్యంత అశుభం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ అగ్ని తత్వానికి సంబంధించింది, ఇది ఇంట్లో శ్రేయస్సును పెంపొందిస్తుంది. తీగలు నేలపై పాకడం: మనీ ప్లాంట్ తీగలు నేలకు తగలడం లేదా…

Read More
Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..

Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..

దేశంలో రీల్స్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ మునిగిపోతున్నారు. అయితే అసలు ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు? వారిపై రీల్స్ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన…

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వృత్తిపరమైన విలువలు, ప్రస్తుత ప్రాజెక్టులు, పరిశ్రమలోని కొన్ని వివాదాలపై తన అభిప్రాయాలను విడమరిచి చెప్పారు. తన గత చిత్రాల రీమేక్‌లు హిందీలో భారీ విజయాలు సాధించినప్పటికీ, తాను వాటిని ఎందుకు డైరెక్ట్ చేయలేదో ఆయన స్పష్టం చేశారు. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం వంటి సినిమాలు హిందీలో జుదాయీగా రీమేక్ అయ్యి, అనిల్ కపూర్, శ్రీదేవిల కాంబినేషన్‌లో…

Read More
Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. దెబ్బకు సీన్ రివర్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చాయి. ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి ధరల పెరుగదుల నమోదవుతోంది. బుధవారం రూ.వెయ్యి పెరగ్గా.. గురువారం కూడా స్వల్పంగా హైక్ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే ధరలు పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. గోల్డ్ రేట్లు ఇలా.. -హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర…

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ఉగాది శుభకార్యాలు: ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ కటాక్షం.. డబ్బు లోటు ఉండదు!

మార్చి 19, 2026 గురువారం నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపుకోనున్నాం. అయితే, ఈ రోజున ఉదయం 6:55 గంటల వరకు ఫాల్గుణ అమావాస్య గడియలు ఉన్నందున, ఉగాది పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించాలి. శుభ్రత పనులు, పూజా గది అలంకరణ కూడా ఉదయం 7 గంటల తర్వాతే చేపట్టాలి. ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు, కానీ ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. నెగటివ్…

Read More
Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Tollywood : తెలుగులో క్రేజీ బ్యూటీ.. అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. కానీ ఇప్పుడు

సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ…

Read More
RBI: బిగ్ న్యూస్.. మారనున్న భారత కరెన్సీ నోట్లు.. ? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఆర్బీఐ ఫైనల్ డెసిషన్

RBI: బిగ్ న్యూస్.. మారనున్న భారత కరెన్సీ నోట్లు.. ? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఆర్బీఐ ఫైనల్ డెసిషన్

భారతదేశంలో కరెన్సీ నోట్లు త్వరలో మారనున్నాయా..? కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా..? ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోందా..? అంటే అవుననే సమాధానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ చేస్తోందని, దీనిపై చర్చలు కూడా జరుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత…

Read More