అమానుషం.. పరీక్ష రాస్తున్న విద్యార్థి కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి చిత్రహింసలు.. ఎందుకంటే..?
రాజస్థాన్లోని జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లా జైసర్ గ్రామంలో బోర్డు పరీక్ష రాయడానికి వచ్చిన ఒక విద్యార్థిని పట్టపగలు కిడ్నాప్ చేశారు. కొంతమంది యువకులు ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం వెలుపల బలవంతంగా కారులోకి ఎక్కించి, తరువాత అతనిపై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత, పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం…
