తాజావార్తలు
అమానుషం.. పరీక్ష రాస్తున్న విద్యార్థి కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి చిత్రహింసలు.. ఎందుకంటే..?

అమానుషం.. పరీక్ష రాస్తున్న విద్యార్థి కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి చిత్రహింసలు.. ఎందుకంటే..?

రాజస్థాన్‌లోని జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లా జైసర్ గ్రామంలో బోర్డు పరీక్ష రాయడానికి వచ్చిన ఒక విద్యార్థిని పట్టపగలు కిడ్నాప్ చేశారు. కొంతమంది యువకులు ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం వెలుపల బలవంతంగా కారులోకి ఎక్కించి, తరువాత అతనిపై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత, పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం…

Read More
నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సెన్సేషన్ గా మారిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకుంది.  ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి నటించిన బంగార్రాజు సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ…

Read More
నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ 5న ఈస్టర్‌ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున…

Read More