KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది
వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్ను పడిందని కే. టి. రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భంగా ఈ ఆరోపణలు వెలువడ్డాయి. దాదాపు 60 సంవత్సరాలుగా సతీష్ షా కుటుంబానికి చెందిన 27 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భూమి విలువ ఎకరాకు కనీసం 50 కోట్లు ఉంటుందని, మొత్తం 1300-1400 కోట్ల రూపాయల విలువ చేస్తుందని…
