Telangana: టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. జిల్లాల వారీగా పరీక్షల కేంద్రాల వివరాలు ఇవే!
మొత్తం 18 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 97 కేంద్రాలలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 3 నుండి 20 మధ్య మొత్తం 9 రోజుల పాటు, 15 సెషన్లలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి టెట్ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 కు మొత్తం 85,538 మంది అప్లై చేసుకోగా అందులో సర్వీసులో ఉన్న టీచర్లు 27,389 మంది ఉన్నారు. పేపర్-2…
