తాజావార్తలు
కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఏపీలో కోడిపందేలు హోరెత్తిస్తున్నాయి. పందెం రాయుళ్లు, వీక్షకులతో బరుల దగ్గర కోలాహలం నెలకొంది. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాక్‌ ఫైట్ కాకపుట్టిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సారి కోడి పందేల్లో గిఫ్టులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. కోడి పందేల్లో గెలిచినవారికి ఖరీదైన బైకులు, కార్లు…

Read More
Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. బాబా వంగా తన…

Read More
Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 31, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే సూచనలున్నాయి. మిథున రాశి వారికి తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనుకునే యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే పెద్ద మూలధనం లేకుండానే వ్యాపారం ప్రారంభించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ప్రారంభించగలిగే కొన్ని రంగాలు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ సేవలు.. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి పనులను ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసి ఆదాయం పొందవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే…

Read More
భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్‌ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ…

Read More
కౌన్సిల్‌ సమావేశంలో డబ్బాను చూసి మున్సిపల్ కౌన్సిలర్లు పరుగులు.. తీరా చూస్తే షాక్..!

కౌన్సిల్‌ సమావేశంలో డబ్బాను చూసి మున్సిపల్ కౌన్సిలర్లు పరుగులు.. తీరా చూస్తే షాక్..!

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కౌన్సిల్‌ సమావేశంలో తాచుపాము కలకలం రేపింది. 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ దాకే అనిల్‌కుమార్‌ తాచు పామును డబ్బాలో పెట్టి సమావేశానికి తీసుకొచ్చారు. తన వార్డులో పాముల బెడద ఎక్కువగా ఉందంటూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పాముల బెడదను అధికారులకు తెలియజేసేందుకు.. పామును తీసుకొచ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చివరకు నిడవవోలు కౌన్సిల్ చైర్మన్‌ ఆదినారాయణ రిక్వెస్ట్ మేరకు పామును బయటపెట్టి కౌన్సిల్ సమావేశానికి…

Read More
Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే  ప్రభావాలివే!

Parental Conflict Effects: పిల్లల ముందే గొడవ పడుతున్నారా? తల్లిదండ్రుల పోట్లాటల వల్ల పసిమనసులపై పడే  ప్రభావాలివే!

తల్లిదండ్రులు తమ గొడవల్లో మునిగిపోయి, పక్కనే ఉన్న పసిపిల్లల కళ్లలో కనిపిస్తున్న భయాన్ని గమనించలేకపోతున్నారు. ఈ నిరంతర ఘర్షణలు పిల్లల మనసుపై ఎంతటి లోతైన గాయాలు చేస్తాయో తెలుసుకుందాం.. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే వారు అభద్రతా భావానికి లోనవుతారు. తమకు రక్షణగా ఉండాల్సిన వారే ఇలా కొట్టుకుంటుంటే, తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వేధిస్తుంది. దీనివల్ల వారు భయస్తులుగా మారిపోతారు లేదా ప్రవర్తనా…

Read More
Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్‏కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..

Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్‏కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రఘు కుంచె. కానీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఆయన సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు మారిన తర్వాత కూడా సంగీత పరిశ్రమ మాత్రం చెన్నై కేంద్రంగానే కొనసాగిందని రఘు కుంచె తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో అవకాశాల కోసం వెళ్లాల్సి రావడం, స్థానిక కళాకారులకు తక్కువ ప్రాధాన్యత లభించడం వంటి సవాళ్లను ఆయన వివరించారు….

Read More
పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్. మహేష్, పవన్…

Read More
Budget 2026: కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళ.. ఏకంగా రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం!

Budget 2026: కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళ.. ఏకంగా రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం!

2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జాతీయం చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్, మిగులును పొందే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 3.75 శాతం ఎక్కువ. పార్లమెంటులో సమర్పించబడిన సవరించిన అంచనాల (RE) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.3.05 లక్షల కోట్లు అందుకోవచ్చని అంచనా. ఇది ఫిబ్రవరి 2025లో సమర్పించబడిన కేంద్ర బడ్జెట్‌లో…

Read More