తాజావార్తలు
Geyser Tips: స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచడం సరైందేనా? ఇది తప్పక తెలుసుకోండి!

Geyser Tips: స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచడం సరైందేనా? ఇది తప్పక తెలుసుకోండి!

Geyser Tips: చాలా మంది ఇళ్లల్లో గీజన్‌ ఉంటుంది. ఈ సీజన్‌లో చలి కారణంగా ఈ గీజన్‌లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లోనే ఉంచాలా? లేక ఆఫ్‌ చేయాలా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. మరి స్నానం చేస్తున్నప్పుడు గీజర్‌ ఆన్‌లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం.. చాలా మంది శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. కానీ దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి…

Read More
అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె గురించి బాగానే పరిచయం ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్ తో నటించారీ అందాల తార. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె తన క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా మయూరి అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి…

Read More
Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

V.C. Sajjanar, IPS (Hyderabad CP) సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని,…

Read More
చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

చనిపోయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త!

Woman Killed Daughter In Law In MaharashtraImage Credit source: AI generated Image థానే, జనవరి 4: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. అనంతరం కోడలి మృతదేహాన్ని ఒకచోట పడేసి.. ఏం తెలియనట్లు కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేయడంతో అత్తతో పాటు ఆమెకు…

Read More
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్‌ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్​ ఫుడ్​ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్‌లో టెస్ట్‌లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో…

Read More
యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే

ఇటీవల కాలంలో చాలా మంది యువత బ్రెయిన్ స్ట్రోక్‌కు బారినపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నవారిలో 25 శాతం యువతే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడేనని అంటున్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. ఒకే సంవత్సరంలో దేశంలో 18 లక్షలకుపైగా స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఈ…

Read More
ఒక్క 30రోజులు చక్కెర మానేసి చూడండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే

ఒక్క 30రోజులు చక్కెర మానేసి చూడండి..! శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే

చక్కెర మానేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతుంది. దీనిని మానేస్తే మొటిమలు తగ్గి, చర్మం సహజ సిద్ధమైన కాంతితో మెరుస్తుంది. షుగర్‌ తినటం మానేస్తే రోజంతా నీరసం లేకుండా శక్తివంతంగా ఉండవచ్చు. పంచదార మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. చక్కెర వాడకం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్…

Read More
Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రపంచంలోని 7వ అద్భుతం అయిన తాజ్ మహల్ దాని అందానికి ప్రసిద్ధి చెందింది. తాజ్‌మహల్‌ ప్రేమ చిహ్నం అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు, ప్రేమికులు ఆ మధుర క్షణాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని పదిలంగా దాచుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరి వద్ద కెమెరాలు, ఖరీదైన టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటి వారు తమ జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి నాణ్యత కంటే వారి…

Read More
ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వివాదం మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐని ఇబ్బందుల్లో పెట్టేందుకు బంగ్లాదేశ్ పలు నిర్ణయాలు తసీుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ కోరడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరో కీలక అడుగు…

Read More
Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

Shwetha Basu Prasad : అందుకే ముంబైలో అలాంటి ఏరియాకు వెళ్లాను.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఈ ఈ మూవీతో ఆమె పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో వ్యభిచార కేసులో ఇరుక్కోవడంతో శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ ఆగిపోయింది. కొన్నాళ్లకు ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది….

Read More