తాజావార్తలు
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వృత్తిపరమైన విలువలు, ప్రస్తుత ప్రాజెక్టులు, పరిశ్రమలోని కొన్ని వివాదాలపై తన అభిప్రాయాలను విడమరిచి చెప్పారు. తన గత చిత్రాల రీమేక్‌లు హిందీలో భారీ విజయాలు సాధించినప్పటికీ, తాను వాటిని ఎందుకు డైరెక్ట్ చేయలేదో ఆయన స్పష్టం చేశారు. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం వంటి సినిమాలు హిందీలో జుదాయీగా రీమేక్ అయ్యి, అనిల్ కపూర్, శ్రీదేవిల కాంబినేషన్‌లో…

Read More
Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..

Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే యువకుడు.. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకే తను ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.. ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీయడంతో.. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ కుమార్, పావని ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. పావని ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ…

Read More
Tollywood : ఆ సినిమా సెట్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

నటుడు రాజశేఖర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, రాబోయే చిత్రం బైకర్ గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో మగాడు, అల్లరిప్రియుడు, గరుడవేగ, సింహరాశి, గోరింటాకు వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మగాడు 2 పేరుతో రాబోతున్న చిత్రం నిజానికి మగాడు సినిమాకు సీక్వెల్ కాదని, ఆ టైటిల్ తమకు ఇష్టపడి పెట్టుకున్నదే అని స్పష్టం చేశారు. అలాగే, అల్లరిప్రియుడు వంటి సీక్వెల్స్ చేయాలనుకోవడం లేదని, తన…

Read More
ఇది గమనించారా.. ఒకే గ్రూపులో ఓటమెరుగని నాలుగు టీంలు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే ఇంట్రెస్టింగ్ సీన్..

ఇది గమనించారా.. ఒకే గ్రూపులో ఓటమెరుగని నాలుగు టీంలు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే ఇంట్రెస్టింగ్ సీన్..

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. లీగ్ దశలో పాల్గొన్న 20 జట్లలో 12 జట్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. మిగిలిన 8 జట్లు సూపర్-8 రౌండ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. సూపర్ 8 రౌండ్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ ఏలో ఉన్నాయి. ఈ జట్లు సూపర్ 8లో భాగంగా 3 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అంటే భారత జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది….

Read More
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. శివుడికి సోమవారం చాలా ప్రీతికరం, అందువలన ఈ రోజున వచ్చే అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత, శక్తి ఉంటుందంట. అయితే ఈ సంవత్సరం జూన్ 15 సోమవారం రోజున ఈ అమావాస్య రానుంది. ఇక ఈ రోజున అరుదై గ్రహాల కూటమిల వలన రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ అమావాస్య మరింత శక్తివంతంగా మారనుంది. అందువలన ఈ అమావాస్య…

Read More
Telangana: ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు!

Telangana: ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు!

వరంగల్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిన వితంతు మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేలింది. తనను కాదనే ఆమె మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకుందనే కారణంతో ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని SRSP కెనాల్‌లో ఆమెను కత్తితో గొంతుకోసి హతమార్చినట్టు తెలిపారు. అయితే మృతురాలు వరంగల్…

Read More
మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట…

Read More
మంత్రం చివరలో ‘స్వాహా’, ‘నమః’ ఎందుకు అంటారు? ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా!

మంత్రం చివరలో ‘స్వాహా’, ‘నమః’ ఎందుకు అంటారు? ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా!

Spiritual Significance of Mantras Telugu: ఏదైనా హోమం జరుగుతున్నప్పుడు, ఆలయంలో పూజారి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రం చివరలో “స్వాహా”, “నమః”, “హుం”, “ఫట్” వంటి పదాలు వినిపిస్తుంటాయి. చాలామంది ఇవి మంత్రాన్ని ముగించడానికి మాత్రమే ఉపయోగించే పదాలని భావిస్తారు. కానీ వేదాలు, ఆగమాలు, తాంత్రిక సంప్రదాయాల ప్రకారం ఈ పదాలకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మంత్రంలో ఉన్న శక్తిని సరైన దిశలో ప్రయాణింపజేసే తుది సంకేతాలే ఈ…

Read More
Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్‌లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.

Read More
Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు  పూనకాలు తెప్పించే అప్డేట్

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడుకునే దర్శక ధీరుడు రాజమౌళికే సాధ్యం కాని సీన్ ఉంటుందా..? ఆయన్నే భయపెట్టేంత గ్రాఫిక్స్ వారణాసిలో ఉండబోతున్నాయా..? షూట్ చేసిన సీన్‌కు VFX చేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా వారణాసిలో సీక్వెన్సులు ఉండబోతున్నాయా..? సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ రీసెంట్ గా  బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..? ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? అదేంటో గానీ గత సినిమాలకు భిన్నంగా…

Read More