తాజావార్తలు
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More
Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్‌ ఫిదా

Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్‌ ఫిదా

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేసే 23 ఏళ్ల ఎమ్మా మెక్ టాగర్ట్, పని ముగిసిన తర్వాత కూడా ఫోన్‌కే అతుక్కుపోయేది. ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఆమె ‘నీడిల్‌ పాయింట్’ అనే కుట్టు పనిని ఎంచుకుంది. ఆశ్చర్యకరంగా, ఇది ఆమె ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఒక వ్యాపారంగా కూడా మారింది. ఎమ్మా ఒక్కరే కాదు, నేడు వేలాది మంది యువతీ యువకులు డిజిటల్ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికి మట్టి పాత్రల తయారీ, తోటపని వంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎందుకు…

Read More
Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కుమార్తె గినెవ్రా జియాంబ్రునో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ అగ్రదేశాల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే రాజకీయ చర్చల కంటే, మెలోని కుమార్తె అమాయక ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ-7 సదస్సు కోసం ఫ్రాన్స్‌కు చేరుకున్న సమయంలో మెలోని తన 10…

Read More
Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్‌ ఫిదా

పర్యాటకుల పొరపాటు.. అంత్యక్రియల వేడుకలో విందు భోజనం.. వైరల్ అవుతున్న వింత గాథ!

సాధారణంగా దారి తప్పి ఎవరి ఇంటికైనా వెళ్తే ఏం జరుగుతుంది? మహా అయితే దారి చెబుతారు లేదా పంపించేస్తారు. కానీ చైనాలో ఇద్దరు పర్యాటకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఎదురైంది. పొరపాటున ఒక చావు ఇంటికి వెళ్ళిన వారికి రాజమర్యాదలు లభించాయి. ఈ సంఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షాయాంగ్ ప్రాంతంలో జరిగింది. లుడ్విగ్ అని పిలువబడే ఒక ప్రసిద్ధ అమెరికన్ యూట్యూబర్ అయిన లుడ్విగ్ ఆండర్స్ అహ్‌గ్రెన్ తన స్నేహితుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నాడు….

Read More
Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్‌ ఫిదా

PNG Connection: పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి..? ఛార్జీలు ఎంత..?

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా సామాన్యులను వేధిస్తోంది. గ్యాస్ బండ దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.వెయ్యి ఉండే సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.3 వేలు పెట్టి కొనుగోలు చేయల్సి వస్తోంది. అంత ఖర్చు పెట్టినా గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది పైప్డ్ గ్యాస్‌(PNG)కి మారాలని చూస్తున్నారు. ఈ కనెక్షన్ ఎలా పొందాలనేది చూద్దాం. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉండి పీఎన్‌జీ పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే.. ముందుగా మీ…

Read More
Analog Hobbies Trend: GenZని ఊపేస్తున్న ‘గ్రాండ్మా హాబీస్’.. కొత్త ట్రెండ్‌కు యూత్‌ ఫిదా

Coolers Rent: ఎండాకాలంలో చల్లని కబురు.. కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు.. ఆన్‌లైన్లో బుక్ చేస్తే నేరుగా ఇంటికే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే మాడు పగిలేంతగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. వడగాల్పులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఎండల క్రమంలో హీట్…

Read More
Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటబుల్ ట్రై చేయండి

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటబుల్ ట్రై చేయండి

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకుని, ఫిట్‌గా మారాలనుకున వారు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తులు చేస్తుంటారు. దీనితోపాటు కఠనమై డైట్ ఫాలో అవుతుంటారు. అయితే డైట్‌ చార్ట్‌లో బోరింగ్ ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడేవారికి బ్రొకోలి మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి బ్రకోలీ భలేగా ఉపయోగపడుతుంది. కేవలం 100 గ్రాముల బ్రకోలీలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ 'సూపర్‌ఫుడ్' మీ బరువును అద్భుతంగా ఎలా తగ్గిస్తుందో, రుచి, పోషకాలు…

Read More
Electric Car: పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్‌!

Electric Car: పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్‌!

Electric Car: టాటా మోటార్స్ ఫిబ్రవరి 20, 2026న పంచ్ EV ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించనుంది. ఇది 2024లో మొదట వచ్చిన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్‌కి మొదటి ప్రధాన అప్‌డేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో కంపెనీ స్పెసిఫికేషన్లు, డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లను వెల్లడిస్తుంది. ప్రస్తుతం 2026 టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లోపల, వెలుపల పెద్దగా మారదని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. కొత్త టాటా పంచ్ ఈవీ నెక్సాన్ EVలో ఉన్న పెద్ద 45kWh బ్యాటరీని కలిగి…

Read More
వంటింట్లో వాడే నూనెతో గుండెకు ముప్పా? వంట నూనెల వెనుక దాగున్న సీక్రెట్స్

వంటింట్లో వాడే నూనెతో గుండెకు ముప్పా? వంట నూనెల వెనుక దాగున్న సీక్రెట్స్

భారతీయ వంటిళ్లలో వంట నూనె అనేది రోజువారీ వంటకాల్లో ఒక ముఖ్యమైన భాగం. అయితే, మన దైనందిన పోషకాహారంలో ఇది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో చాలామంది గుర్తించరు. బాణలిలో అలవాటుగా పోసే ఆ ఒక్క స్పూన్ నూనె గురించి మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? దశాబ్దాలుగా మన వంటిళ్లలో నూనెను కేవలం ఒక సాధారణ పదార్థంగానే చూస్తున్నాం. అలవాటు కొద్దీ మార్కెట్లో ఏదో ఒక బ్రాండ్ నూనెను ఎంచుకోవడం, ఎలాంటి ఆలోచన లేకుండా వంటల్లో వాడటం…

Read More
నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..  ఎందుకో తెలుసా..?

నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఎందుకో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన తండ్రి గొంతు కోసి హత్య చేసింది. కోర్బా జిల్లా హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలియా గ్రామంలోని లిముండా బస్తీలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని 55 ఏళ్ల అశోక్ కుమార్ కేవత్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లిముండా బస్తీకి చెందిన అశోక్.. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా…

Read More