తాజావార్తలు
ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు టిక్కెట్‌ పోయిందా? నో ప్రాబ్లమ్‌.. TTEకి భయపడాల్సిన పనిలేదు! ఇలా చేస్తే..

ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు టిక్కెట్‌ పోయిందా? నో ప్రాబ్లమ్‌.. TTEకి భయపడాల్సిన పనిలేదు! ఇలా చేస్తే..

కొన్ని సార్లు ట్రైన్‌లో ప్రయాణిస్తున్న క్రమంలో మనం తీసుకున్న టిక్కెట్‌ పోగొట్టుకున్నా, లేదా అది చిరిగిపోయినా మనం కంగారుపడిపోతాం. ఎందుకంటే TTE వచ్చి టిక్కెట్‌ అడిగితే చూపించడానికి ఉండదు. దాంతో మనం టిక్కెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నామని TTE ఫైన్‌ రాయడమో లేద రైల్వే పోలీసులకు పట్టించడమో చేస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే నిజాయితీ టిక్కెట్‌ కొని.. దాన్ని పొరపాటున, దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నా TTEకి భయపడాల్సిన పనిలేదు. అలాంటి పరిస్థితి ఏం చేయాలో మీరు తెలుసుకుంటే, ఎప్పుడైనా…

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

ఇప్పటివరకు మీటర్ రీడింగ్ చెక్ చేసి కరెంట్ బిల్లు ఇవ్వాలంటే సిబ్బంది స్పాట్ బిల్లింగ్ యంత్రాలు ఉపయోగించేవారు. మీటర్ దగ్గర వాటిని ఉంచగానే అవి రీడింగ్ నమోదు చేసి బిల్లును జనరేట్ చేసేవి. ఈ మెషిన్లలో ప్రింటర్ ఉండటం వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది. బిల్లు రావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టడం వల్ల ప్రతీ మీటర్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక మీటర్ వద్ద ప్రింట్ తీశాకనే మరో మీటర్ వద్ద…

Read More
Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

లైఫ్‌స్టైల్‌లో మార్పులతో మూడేళ్లలో 72Kgల బరువు తగ్గిన డైటీషియన్.. ఆ ‘7 సీక్రెట్స్‌’!

మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రముఖ ఫిట్‌నెస్, పోషకాహార కోచ్ ఎమ్మా హుకర్ సాధించిన ఈ విజయం ఇప్పుడు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఎమ్మా హుకర్ బరువు తగ్గడానికి ఎటువంటి అడ్డదారులు తొక్కలేదు. త్వరగా ఫలితాలు రావాలని శరీరాన్ని హింసించుకోలేదు. కేవలం సహజమైన, శాశ్వతమైన మార్పుల ద్వారా ఈ అద్భుతాన్ని సాధించింది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా అనుసరించాల్సిన ఆ 7 సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.. చాలామంది ఒకేసారి గంటల తరబడి జిమ్ చేయడం, కేవలం సలాడ్లు తినడం…

Read More
తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల దగ్గర పందెం రాయుళ్లు, వీక్షకులతో సందడి వాతావరణం నెలకొంది. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతంలో లాగే ఈ సారీ కూడా కోట్ల రూపాయలు…

Read More
Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది. చాలా మందిలో నొప్పి తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధిక టీ, కాఫీ వినియోగం, నిరంతర ఒత్తిడి ఇవన్నీ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఒక నివేదిక…

Read More
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

ప్రతిరోజు ఉదయం అరటిపండు తినడం వల్ల శరీరంలో ఎముకల సమస్యల నుంచి కండరాల సమస్యల వరకు ఎన్నో వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. అరటి పండ్లలో శరీరానికి కావలసిన వివిధ రకాల పోషకాలతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా అరటిపండ్లలో విటమిన్ b6తో పాటు విటమిన్ సి, ఐరన్ మాంగనీస్ క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి. నిజానికి అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు…

Read More
Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి.. అమెరికా డాక్టర్లు ఏమంటున్నారంటే..?

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడినీరు తాగడం అలవాటు చేసుకుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, బరువు తగ్గిస్తుందని ఒక నమ్మకం. అయితే వేడినీరు నిజంగానే అద్భుతాలు’ చేస్తుందా? లేక ఇదంతా కేవలం ఒక మానసిక తృప్తి మాత్రమేనా..? అమెరికాకు చెందిన హఫ్‌పోస్ట్ నివేదిక, వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీర్ణక్రియకు సహాయపడుతుందా? అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఇసయ్య షుస్టర్ అభిప్రాయం ప్రకారం.. వేడి…

Read More
Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

సాధారణంగా పండుగలు, పబ్బాలకు ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ, కరీంనగర్ జిల్లాలోని గండ్రపల్లి గ్రామం మాత్రం భయం గుప్పిట్లో వింత నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల్లో ఏకంగా 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడంతో, గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన ప్రజలు ఊరు విడిచి అడవి బాట పట్టారు. గండ్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధులే కాకుండా యువకులు కూడా మరణిస్తుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. గ్రామంలో…

Read More
Vegetable Prices: సామాన్యులకు షాకిచ్చిన కూరగాయల ధరలు.. పెరిగిన టామాటా.. ఇప్పుడు ఎంతంటే..?

Vegetable Prices: సామాన్యులకు షాకిచ్చిన కూరగాయల ధరలు.. పెరిగిన టామాటా.. ఇప్పుడు ఎంతంటే..?

సామాన్యులకు షాక్ తగిలింది. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరగడం, వేసవి కాలం క్రమంలో ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల కిలో రూ.10కి లభించగా.. ఇప్పుడు రూ.20కిపైగా పలుకుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కేజీ టమాటా రూ.23, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40,…

Read More