తాజావార్తలు
వంకాయలు వారికి చాలా డేంజర్.. వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి

వంకాయలు వారికి చాలా డేంజర్.. వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి

అలెర్జీ : అమ్మాయిల్లో కొందరికి వంకాయలు తిన్న తర్వాత దురద శ్వాస తీసుకోవడంలో వంటి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు: వంకాయల్లో ఉండేఫైబర్ వల్ల కడుపు నొప్పి ,గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు కిడ్నీలో రాళ్లు: దీనిలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు వంకాయలను తినకుండా ఉండటమే మంచిది. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు అదే పనిగా తింటే ఈ నొప్పి ఇంకా ఎక్కువయ్యే…

Read More
Beetroot Paneer Dosa: రక్తహీనతతో బాధపడుతున్నారా? హెల్తీ బ్రేక్ ఫాస్ట్‌గా ఈ  పింక్ దోశ తినాల్సిందే!

Beetroot Paneer Dosa: రక్తహీనతతో బాధపడుతున్నారా? హెల్తీ బ్రేక్ ఫాస్ట్‌గా ఈ  పింక్ దోశ తినాల్సిందే!

కానీ, కూరగాయల్లో రారాజైన బీట్‌రూట్, ప్రోటీన్ గని అయిన పనీర్ కలిపి చేసే ఈ స్పెషల్ దోశ తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. కేవలం రుచిలోనే కాదు, రక్తహీనతను తగ్గించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది పిల్లలు బీట్‌రూట్ కూర అంటే ముఖం చాటేస్తుంటారు. కానీ అదే బీట్‌రూట్‌ను ఈ వినూత్న పద్ధతిలో దోశలా చేసి పెడితే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. ఎర్రగా మెరిసిపోయే ఈ దోశ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన…

Read More
NZ vs SL: శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?

NZ vs SL: శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?

సూపర్-8 దశలో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను భారీ తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు చేరే తన అవకాశాలను మరింత బలపరిచింది. ఈ ఘన విజయం పాకిస్థాన్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ముందుకు దూసుకెళ్లగా, పాకిస్థాన్ మూడో స్థానానికి జారింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి శ్రీలంకకు 169 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ప్రతిగా శ్రీలంక 20…

Read More
Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!

Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో మార్మోగిపోతోంది. ప్రీ-వెడ్డింగ్ బాష్, సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్‌తో నైట్ పార్టీకి అదిరిపోయే ప్లానింగ్ చేశారు. టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితులైన తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు.. రష్మిక స్నేహితులైన రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ లాంటి…

Read More
T.T.D. శ్రీవారి భక్తులకు ప్రత్యేక అవకాశం -E-వేలంలో శ్రీవారి వస్త్రాలు

T.T.D. శ్రీవారి భక్తులకు ప్రత్యేక అవకాశం -E-వేలంలో శ్రీవారి వస్త్రాలు

 శ్రీవారి భక్తులకు – వేలంలో శ్రీవారి వస్త్రాలు తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం 2026 | టీటీడీ ఆన్‌లైన్ ఆక్షన్ పూర్తి వివరాలుhttps://www.tirumala.org/TenderDepartmentDetails.aspx తిరుమల శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం లభించింది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా, తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ వేలం ద్వారా శ్రీవారి ఆశీర్వాదంగా భావించే పట్టు చీరలు, హాఫ్ సారీస్, ఆర్ట్ సిల్క్,…

Read More
Saanve Megghana: ఈ తెలుగు హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో అని తెలుసా? ఏయే సినిమాలు చేశాడంటే?

Saanve Megghana: ఈ తెలుగు హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో అని తెలుసా? ఏయే సినిమాలు చేశాడంటే?

శాన్వీ మేఘన.. కర్లీ హెయిర్ తో క్యూట్ గా కనిపించే ఈ అమ్మడి గురించి తెలుగు ఆడియెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని సినిమాల్లో నటించినా నా తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు తెగ నచ్చేసిందీ అందాల తార. తెలంగాణ ప్రాంతానికి చెందిన శాన్వి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ఆమె ఓ చిన్న పాత్రలో నటించింది. ఆ…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

ఏపీలోని ప్రజలకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది. ఇకపై 24 గంటల పాటు ఎప్పుడైనా పోస్టల్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24/7 పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంతకల్లు సిటీల్లో నిరంతర పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పోస్టల్ శాఖ అధికారులు తాజాగా ఈ సేవను ప్రారంభించగా.. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నుంచి 24…

Read More
Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫిల్మోగ్రఫీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఖైదీ 2 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే, ప్రస్తుతం ఖైదీ 2 టీజర్ కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ పేరుతో సెన్సార్ అయిన ఈ టీజర్‌కు యూ సర్టిఫికెట్ జారీ కావడంతో ఎల్సీయూ అభిమానులు హర్షం…

Read More

12 ఏళ్ల తర్వాత EPFO నుంచి గుడ్‌న్యూస్..

12 ఏళ్ల తర్వాత EPFO గుడ్ న్యూస్ – హయ్యర్ EPS పెన్షన్ పునరుద్ధరణ | ఎవరికి లాభం? 4 భారతదేశంలోని లక్షలాది ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. Employees’ Provident Fund Organisation (EPFO) తాజాగా హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌కు సంబంధించి కీలక స్పష్టీకరణలు జారీ చేసింది. దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి తెరదిస్తూ, పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ పొందే అవకాశంపై మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా అర్హత కలిగిన…

Read More
Andhra:🔴 పక్కింటి సహాయం కోసం వెళ్లి మంటల్లో మాయమైన భవానీ – విజయనగరంలో విషాదం.

Andhra:🔴 పక్కింటి సహాయం కోసం వెళ్లి మంటల్లో మాయమైన భవానీ – విజయనగరంలో విషాదం.

🔴 పక్కింటి సహాయం కోసం వెళ్లి మంటల్లో మాయమైన భవానీ – విజయనగరంలో విషాదం విజయనగరం జిల్లాలో హృదయాలను కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. పక్కింటి వృద్ధురాలికి సహాయం చేయాలనే మంచితనంతో వెళ్లిన ఓ యువతి అగ్ని ప్రమాదంలో సజీవ దహనం కావడం తీవ్ర కలకలం రేపింది. విజయనగరం పట్టణం హుకుంపేట జంక్షన్‌లో నివసిస్తున్న 31 ఏళ్ల భవానీ ఈ దుర్ఘటనకు బలైంది. సమాచారం ప్రకారం, పక్కింటి వృద్ధురాలు గ్యాస్ స్టౌవ్ వెలిగించలేక ఇబ్బంది పడుతుండగా, ఆమెకు…

Read More