తాజావార్తలు
Indian Railways: రైలు టాయిలెట్ ట్యాంకులో పడిపోయిన రూ.లక్షల బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Indian Railways: రైలు టాయిలెట్ ట్యాంకులో పడిపోయిన రూ.లక్షల బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Indian Railways: రైలు ప్రయాణంలో మన వస్తువు ఏదైనా జారి పడిపోతే, అది తిరిగి దొరుకుతుందని ఆశించడం చాలా కష్టం. ముఖ్యంగా రైలు టాయిలెట్‌లో పడిపోతే ఇక ఆ వస్తువును వదిలేసుకోవాల్సిందే అని అందరూ అనుకుంటారు. కానీ, తాజాగా జరిగిన ఒక ఘటనలో రైల్వే సిబ్బంది తమ అంకితభావాన్ని చాటుకున్నారు. అసహ్యం అనిపించినా లెక్కచేయకుండా, ప్రయాణికురాలి లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని టాయిలెట్ ట్యాంక్ నుండి వెలికితీసి ఆమెకు అప్పగించారు. అసలేం జరిగింది? ఈ ఘటన నార్త్…

Read More
Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax Rules Changed: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ప్రకటించింది. ట్రాఫిక్ జామ్‌లు, దుమ్ము, అసౌకర్యం కొనసాగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా పూర్తి టోల్ టాక్స్‌లు వసూలు చేస్తున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ప్రయాణికులపై భారాన్ని గణనీయంగా తగ్గించింది. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష ప్రయోజనాలు: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008…

Read More

తిన్న తర్వాత నడవొచ్చా..? ఎంతసేపు నడవాలి..? పూర్తి వివరాలు..

ఈ కథనంలో మీకు అందించిన ఆరోగ్య సూచనలు, సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, శాస్త్ర పరిశోధనలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం సమాచారం అందించాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యులు, సంబంధిత నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. భోజనం చేసిన తర్వాత మీరు వెంటనే కూర్చుంటున్నారా లేదా పడుకుంటున్నారా? ఎక్కువ కాలం ఇలా చేస్తుంటే మీ ఆరోగ్యాన్ని మీరే దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే భోజనం చేసిన…

Read More
Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

ఐశ్వర్యా రాజేష్‌ పక్కా తెలుగు అమ్మాయి. అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడే ఆమెకు స్టార్‌డమ్, పాపులారిటీ ఎక్కువగా ఉంది. అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోతోంది. విక్టరీ వెంకటేష్ తో కలసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐశ్వర్య నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర గడుస్తున్నా ఐశ్వర్య నుంచి మరో తెలుగు సినిమా…

Read More
Cold Water in Summer: వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ చిక్కులు తప్పవ్‌

Cold Water in Summer: వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ చిక్కులు తప్పవ్‌

ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎండ, చెమటతో అలసిపోయిన వారికి చల్లటి నీళ్లు తక్షణ చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల చాలా ఇళ్లలో ఫ్రిజ్ నీళ్లు లేదా ఐస్ వాటర్ తాగేందుకు ఇష్టపడతారు. అయితే ప్రతి అలవాటు శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని మనం మర్చిపోకూడదు. చల్లటి నీళ్లు కూడా దీనికి మినహాయింపు కాదు. కొంతమందికి పదేపదే చల్లటి నీళ్లు తాగే అలవాటు…

Read More
Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే

Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే

సౌమిత్‌ పోలాడి, శ్రేయాసి సేన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం నిలవే. సౌమిత్‌, సాయి కే వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. పోటీగా ఫంకీ, సీతా పయనం వంటి సినిమాలున్నా బాక్సాఫీస్ వద్ద మంచి…

Read More
బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? 7 డే ప్లాన్‌తో వండర్‌‌ఫుల్ ఛేంజ్

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? 7 డే ప్లాన్‌తో వండర్‌‌ఫుల్ ఛేంజ్

వెయిట్ లాస్ ప్రణాళికలో కేవలం ఆకలిని చంపుకోవడం కాకుండా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సరైన సమయంలో సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మొదటి రెండు రోజులు శరీరాన్ని కొత్త ఆహారపు అలవాట్లకు అలవాటు చేయడం మీద దృష్టి పెట్టారు. మొదటి మూడు రోజులు తొలి రోజు ఉదయం అల్పాహారంగా కూరగాయలతో కూడిన అటుకుల ఉప్మా తీసుకోవాలి. మధ్యాహ్నం…

Read More
మహిళలకు బంపర్ గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు! ఇంటర్ పాస్ అయితే చాలు

మహిళలకు బంపర్ గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు! ఇంటర్ పాస్ అయితే చాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద ఏకంగా 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమశాఖ ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా, మహబూబ్‌నగర్‌లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ…

Read More
పల్లీ కొబ్బరి లడ్డుతో  పిల్లలలో తెలివితేటలు పెరిగి రోజంతా కేరింతలతో.. ఆటపాటలతో ఉత్సాహంగా..

పల్లీ కొబ్బరి లడ్డుతో పిల్లలలో తెలివితేటలు పెరిగి రోజంతా కేరింతలతో.. ఆటపాటలతో ఉత్సాహంగా..

పల్లీల కొబ్బరి లడ్డులకు కావాల్సి పదార్దాలు: ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వేయించిన పల్లీలు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర కప్పు స్పూన్ నూనె, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, 10 బాదం పప్పులు తీసుకోవాలి, ఇవి వేసి పల్లీల కొబ్బరి లడ్డులు చేస్తే టేస్టీగా ఉంటాయి.

Read More

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో నేషనల్ హైవేను అప్ గ్రేడ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం బుట్టాయగూడెం–LND పేట, పట్టిసీమ–కొవ్వూరు సెక్షన్లు మధ్య ఉన్న 45.09 కిలోమీటర్ల నేషనల్ హైవేను రూ.840.41 కోట్లతో రెండు లేన్ల రోడ్డుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవే 365BBలో భాగంగా ఈ రెండు సెక్షన్ల మధ్య విస్తరణ పనులు మొదలుపెట్టనున్నారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టుతో పాటు…

Read More