AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్మా, కశ్మీరీ గిర్దా!
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆ విందులో వడ్డించిన వంటకాలు భారతీయ సంస్కృతిని, భిన్నత్వాన్ని చాటిచెప్పాయి. టెక్నాలజీ సదస్సు అంటే అంతా యంత్రాల గురించే అనుకుంటాం. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రపంచ నేతలకు భారతీయ ఆతిథ్యంతో పాటు మన దేశపు అసలైన రుచులను పరిచయం చేశారు. ‘శిశిర రుతువు’ థీమ్ తో రూపొందించిన ఈ విందు…
