తాజావార్తలు
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

చైనాలో మాగ్లేవ్‌ రైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనా సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. మాగ్లేవ్‌ ట్రైన్‌ రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు…

Read More
Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం ఏకంగా కొన్ని గంటల్లోనే బంగారంపై రూ.5000 వేలు పెరిగింది. దీంతో బంగారం ఆల్‌టైం రికార్డ్‌ ధరకు చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి కేవలం 10 గంటల మధ్యలో బంగారం…

Read More
Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫిబ్రవరి 25 వరకు గుడువు పొడిగించగా.. ఇంకా చాలామంది అభ్యర్థులు అప్డేట్ చేసుకోలేదు. దీంతో మార్చి 25వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 17 నాటి వెబ్ నోట్ ప్రకారం నిర్దేశించిన గడువు మార్చి 25లోగా…

Read More
Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

Gas Stove: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మంట తక్కువగా రావడం వల్ల మహిళలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వంట ఆలస్యం కావడమే కాకుండా గ్యాస్ కూడా వృథా అవుతుంది. సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మెకానిక్‌ను పిలవాలని అనుకుంటాం. కానీ దీని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ రిపేర్ కోసం మనకు కేవలం ఒక స్టాప్లర్ పిన్, నోస్ ప్లయర్ ఉంటే సరిపోతుంది. ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్…

Read More
Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

Tollywood : ఆ సినిమాకు చిరంజీవి హీరో అనుకున్నారు.. నేను చెయ్యను అని చెప్పా.. కట్ చేస్తే.. 515 రోజులు ఆడిన మూవీ..

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రతినాయక పాత్రల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్రను స్వయంగా ఇంప్రవైజ్ చేశానని తెలిపారు. భారతీయ సినిమాలో అప్పటివరకు ఆ తరహా విలన్ పాత్ర లేదని, ఇది తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పాత్రను సత్యనారాయణ, రంగనాథ్ వంటి నటులు చేస్తారని మొదట భావించినా, చివరికి తాను చేయాల్సి వచ్చిందని…

Read More
🌞 ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

🌞 ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

A2Z Chronicle Health Desk: ఎండాకాలం మొదలైంది అంటే చాలు… అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ సమస్యలు పెరుగుతాయి. కానీ చాలా మంది తెలియకుండానే కొన్ని ప్రమాదకరమైన తప్పులు చేస్తున్నారు. ఈ చిన్న తప్పులే పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ వేసవిలో మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? వెంటనే తెలుసుకోండి!https://www.youtube.com/watch?v=5vck6HFG8gM 🔥 1. తగినంత నీళ్లు తాగకపోవడం ఎండలో శరీరం ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల నీటి శాతం తగ్గిపోతుంది.రోజుకు కనీసం…

Read More
చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?

చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?

చలికాలం చలి గాలుల వల్ల మనకు దాహం తక్కువగా అనిపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు దాహం వేయడం లేదని నీరు త్రాగడం తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో సంక్లిష్టతలు ఏర్పడి సిజేరియన్ వరకు దారితీసే అవకాశం ఉంది. నీరు తగ్గితే అమ్నియోటిక్ ద్రవం గండం ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సలోని చద్దా…

Read More
Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?

Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?

కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుంచి మీరు ఎక్కడైనా వెహికల్ కొన్నారో ఆ షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని వల్ల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ రోజూ తిరుగుతూ గంటల పాటు క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఆర్టీఓ ఆఫీసులకు…

Read More
Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

దేశ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి.. అసలు రాజకీయాలు తెలియని వారికి కూడా ఒక్క విషయంలో క్లారిటీ ఉంది.. అదే ఉచిత పథకాలు ఈ దేశంలో మొదలైంది మొట్ట మొదటగా తమిళనాడులో అని.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ మొదలు పెట్టిన పథకాలు.. మధ్యాహ్న భోజనం.. రేషన్ బియ్యం.. అప్పట్లో వాటి అవసరం చాలనే ఉండేది. ఆతర్వాత చాలా గ్యాప్ తర్వాత 2006 లో డీఎంకే ఉచిత కలర్ టీవీలతో మొదలు పెట్టింది. ఆతర్వాత జయలలిత…

Read More