తాజావార్తలు
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

కావాల్సిన పదార్దాలు : ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును పట్టించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అదే వేడయ్యాక దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ గస గసాలు,…

Read More
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ 5న ఈస్టర్‌ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున…

Read More
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. ఒక్క ఇన్నింగ్స్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులకు అసలైన మజా లభిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రిటర్న్. ఒక్క మ్యాచ్‌లోనే రెండుసార్లు బ్యాటింగ్‌కు వచ్చి మిల్లర్ రికార్డు సృష్టించాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు…

Read More
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. తగ్గేదేలే.. ఇదీ హైదరాబాద్‌ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్లానింగ్‌.. భాగ్యనగరం భవిష్యత్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ఆయన.. కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ ప్రారంభోత్సవంలో సిటీ నెక్ట్స్‌ లెవల్‌ వ్యూపై క్లియర్‌ పిక్చర్‌ ప్రకటించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా.. వరల్డ్‌ క్లాస్‌ సిటీ నిర్మించి తీరుతామని చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే…

Read More
Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

మెదక్ జిల్లాలో ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. కోనాయిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అనే యువకుడు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్న వీరు మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు….

Read More
హెయిర్, స్కిన్‌ ప్రాబ్లమ్స్? ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు

హెయిర్, స్కిన్‌ ప్రాబ్లమ్స్? ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు

వేసవిలో జుట్టు సంరక్షణ అనేది చాలా కష్టమైన పనేమీ కాదు. మన అలవాట్లలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. చర్మంలాగే జుట్టు కూడా పర్యావరణ మార్పులకు స్పందిస్తుందని, అందుకే ఎండల ప్రభావం నుండి జుట్టును కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో జుట్టును కాపాడుకునే సూత్రాలు ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్ల నుంచే ప్రారంభమవుతుంది. వేసవిలో తల చర్మం త్వరగా జిడ్డుగా, చెమటతో మారుతుంది కాబట్టి దానిని శుభ్రంగా ఉంచుకోవడం…

Read More
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఢిల్లీ MCD కి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. గోరువెచ్చని నీరు శరీరాన్ని లోపల నుండి సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం దప్పికను తీర్చడమే కాకుండా ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీర శుద్ధి: ఇది శరీరం నుండి విషపూరిత వ్యర్థాలను…

Read More
మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట…

Read More
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు ఫైలయింది. అధిక లాభాల ఎరతో మంగ్లీ సోదరుడు సహా మరికొందరి పది కోట్లకు పైగా మోసం చేశారనేది అభియోగం. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్‌ సుబ్బారావు.కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్‌గా డబ్బులు ఇచ్చారన్నారు. మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే తనపై బెదిరింపులకు దిగారన్నారు సుబ్బారావు. నిందితులు దాదాపు 2వందల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని, బ్యాక్‌ఎండ్‌లో మంగ్లీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుందన్నారు. తనను ఆశ్రయించిన బాధితులే సుమారు 10…

Read More
Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తన కెరీర్ లో కథ విన్న తర్వాత సినిమా చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ తరువాత, ఇతర నటులు ఆ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనను తాను ప్రశ్నించుకున్నాడు, “నేను ఎందుకు చేయలేదు?” అని చాలా సార్లు అనుకున్నారట తారక్. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని…

Read More