Cinema : ఓటీటీలో సంచలనం.. చిరయా సీరిస్లో ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..
'చిరయ్యా' వెబ్ సిరీస్ 2026 మార్చిలో జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీని బలమైన కథాంశం కారణంగా, కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారి ఓటీటీలో ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అనేక రీల్స్, పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ 'వైవాహిక అత్యాచారం' వంటి తీవ్రమైన అంశం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ప్రధాన…
