తాజావార్తలు
IND vs ENG: సెంచరీతో దుమ్మురేపిన వైభవ్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

IND vs ENG: సెంచరీతో దుమ్మురేపిన వైభవ్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

England U19 vs India U19, Final, ICC Under 19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు ముందు 412 పరుగుల టార్గెట్ నిలిచింది. వైభవ్…

Read More
7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

జమ్మూ కాశ్మీర్ రైతులకు గొప్ప శుభవార్త అందింది. జమ్మూ కాశ్మీర్ పాడి పరిశ్రమలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ సానేన్ (Saanen) జాతి మేకలు ఇప్పుడు కాశ్మీర్ గడ్డపై అడుగుపెట్టాయి. అత్యధిక పాల దిగుబడికి పేరుగాంచిన ఈ మేకలు స్థానిక రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. సానేన్ మేకలను ప్రపంచవ్యాప్తంగా మిల్క్ క్వీన్ (Queen of Milk) అని పిలుస్తారు. సాధారణ మేకలు రోజుకు ఒకటి లేదా రెండు…

Read More
వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్‌ ఏదో తెలుసా?

వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్‌ ఏదో తెలుసా?

సాధారణంగా ఎంత పెద్ద లగ్జరీ హోటలైనా ఒక రాత్రి ఉండేందుకు ఛార్జ్‌ చేసేది ఒకటి రెండు లక్షలు ఉండొచ్చు. అయితే తాజాగా ఓ లగ్జరీ సూపర్‌యాచ్‌కు సంబంధించిన ధరలు వైరల్‌గా మారాయి. అక్కడ ఒక్క రాత్రి గడిపేందుకు ఏకంగా రూ.26 లక్షలు చెల్లించాలి. అమన్ గ్రూప్ తన కొత్త ప్రాజెక్ట్ అమన్ ఎట్ సీ ఆవిష్కరించింది. దీని ధరలు సంపన్న ప్రయాణికులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. జనవరి 21న బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే సందడి మొదలైంది. ఈ అల్ట్రా-లగ్జరీ…

Read More
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఈ ఆనవాళ్ల కచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షల నిమిత్తం నమూనాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు. గంగాధర్ మెహర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రకారం, ఈ ప్రాంతంలో 45కు పైగా రాతి ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడున్న చిత్రాల్లో ఆదిమానవుల జీవనశైలి, వేట దృశ్యాలు, జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. సహజసిద్ధమైన రంగులతో గీసిన ఈ చిత్రాలు నాటి మానవుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహలు మహాభారత కాలం నాటివిగా స్థానికులు నమ్ముతున్నప్పటికీ, శాస్త్రీయంగా ఇవి…

Read More
రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

రాష్ట్రపతి, ప్రధానిని వదలని ఏఐ కేటుగాళ్లు.. నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న ముఠా గుట్టును బీహార్ ముజఫర్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్ నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలను ఏఐ సాయంతో మార్ఫ్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నకిలీ డిజిటల్ కంటెంట్ వెనుక దేశ అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది….

Read More
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

స్వాతంత్య్రం దినోత్సవం నాటి పరిస్థితులను నేటితో పోల్చి చూస్తే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. 1947లో ఒక లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఒక సాధారణ కారు ట్యాంకును పూర్తిగా నింపడానికి 10 నుండి 11 రూపాయలు సరిపోయేవి. కానీ నేడు అదే 40 లీటర్ల ట్యాంక్ ఫుల్ చేయాలంటే సామాన్యుడు కనీసం 4,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత…

Read More
ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా…

Read More
200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమదైన నటనతో, మాటతీరుతో, విలక్షణమైననటనతో ప్రేక్షకులను అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్  రమణారెడ్డి. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆయన.సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్ర రావు రమణారెడ్డి  జీవిత విశేషాలను, సినీ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా వివరించారు. నెల్లూరు యాసను తెలుగు సినిమాకు పరిచయం చేసి, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఒకే శైలితో ప్రేక్షకులను మెప్పించారు రమణారెడ్డి. 1921లో నెల్లూరు జిల్లా జగదేవిపేటలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, కోటమ్మ దంపతులకు జన్మించారు రమణారెడ్డి. ప్రసిద్ధ…

Read More
ఇరాన్‌లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్‌ ఆపరేషన్‌ రంగం సిద్ధమా..?

ఇరాన్‌లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్‌ ఆపరేషన్‌ రంగం సిద్ధమా..?

ఇరాన్‌తో యుద్ధం శుక్రవారం (మార్చి 27, 2026) నాటికి ఒక నెల పూర్తి చేసుకుంటున్న తరుణంలో, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత పెంచింది. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్‌లు, సెయిలర్స్‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇరాన్‌లోకి భూతల దళాలను పంపే విషయాన్ని అమెరికా పరిశీలిస్తుందా అనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మోహరింపు జరిగింది. ఈ కొత్త మోహరింపుతో, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు….

Read More
ఇరాన్‌లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్‌ ఆపరేషన్‌ రంగం సిద్ధమా..?

Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక ధరలు తగ్గిన తర్వాత…

Read More