పోట్లగిత్తల బరిలో ట్రాన్స్జెండర్… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ
మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ పోటీలకు సీనియర్ విభాగం, కొత్త కేటగిరీ, పాలపళ్ళ విభాగాల్లోని ఎడ్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఎడ్డ పోటీలకు ఓ ట్రాన్స్జెండర్ పోషిస్తున్న ఎడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్కాపురంజిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లికి చెందిన పలాస వినీతగౌడ్ అనే ట్రాన్స్ జెండర్ తన రెండు జతల ఎడ్లను పోటీకి తీసుకొచ్చారు. వినీత ట్రాన్స్జెండర్గా ఉంటూ…
