తాజావార్తలు
పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

టూరిస్టుల రద్దీ తక్కువగా ఉండే ‘సిరోస్’ అనే దీవి మాత్రం మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అక్కడ మీరు ఉచితంగా ఉండటమే కాకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లులతో కాలక్షేపం చేయవచ్చు. వేల సంఖ్యలో ఉన్న పిల్లుల బాగోగులు చూసుకుంటే చాలు.. మీ వసతి, ఆహార బాధ్యతలను అక్కడ ఒక సంస్థ చూసుకుంటుంది. పిల్లుల మీద ప్రేమతో పాటు విదేశాల్లో ఉచితంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. పిల్లుల సామ్రాజ్యం.. సిరోస్ దీవిలో జనాభా…

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత…

Read More