ఇదేం పనిరా.. కోరిక తీర్చాలంటూ వదిన వెంట పడ్డాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..
ఖాజీపూర్ గ్రామానికి చెందిన హైమద్ అలియాస్ అహ్మద్ ఇటీవలే తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరం భూమి అమ్మేసి కోళ్లఫామ్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా వచ్చిన డబ్బుతో గ్రామ శివారులోని మిగిలిన ఐదు ఎకరాల భూమిలో కోళ్లఫామ్ నిర్మాణం చేపట్టాడు. ఇంటి వద్దే ఉంటూ ప్రతిరోజు ఆ పనులను చూసుకుంటున్నాడు. హైమద్, తన మామ తో కలిసి రాత్రిళ్లు అక్కడే పడుకొని పనులను పర్యవేక్షిస్తున్నాడు. అయితే హైమద్ భార్య సాహెబి చెల్లి కుటుంబంతో మంచి సంబంధాలు…
