బాబోయ్ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..
క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…
