తాజావార్తలు
బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

బాబోయ్‌ క్యాబేజీ తిని 18 ఏళ్ల యువతి మృతి..! మెదడుపై ఎలా దాడి చేస్తుందంటే..

క్యాబేజీతో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్‌ తిని 18ఏళ్ల యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తరువాత మరణించింది. ఈ షాకింగ్‌ తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని ఐమా నదీమ్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. ఆమెకు దాదాపు నెల క్రితం టైఫాయిడ్ వచ్చి కోలుకోలేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు…

Read More
Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

నేటి బిజీ జీవితంలో కళ్ల కింద నల్లటి వలయాలు రావడం అనేది సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణం.. ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. శరీరంతోపాటు కళ్లకు విశ్రాంతి లేకుండా గడపడం వల్ల అలసట ఏర్పడుతుంది. దీంతో ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీల వాడకం అతిగా పెరగడం, ఆలస్యంగా నిద్రించే అలవాటు, జీవనశైలిలో మార్పులు కళ్ల కింద…

Read More
EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?

ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు ఈపీఎఫ్‌లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్‌వో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలనెలా పెన్షన్ అందించడమే ఈ పథకం…

Read More
IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

Virat Kohli on the Verge of 10 Legendary Milestones in IND vs NZ ODI Series: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, కివీస్ గడ్డపై తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనుంది. ఆయన సాధించబోయే ఆ 10 ప్రధాన రికార్డులు ఇవే: 1. సచిన్ రికార్డుకు చేరువలో: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట…

Read More
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు.. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు…

Read More
Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?

Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?

చాలామంది కేవలం అలవాటుగానో లేదా సరదాగానో తీసుకుంటారు. కానీ వైద్య శాస్త్రం ప్రకారం, తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయడం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. దీనిని ‘పాలిఫాగియా’ అని పిలుస్తారు. ఇది శరీరంలో ఎదురయ్యే కొన్ని మార్పుల వల్ల సంభవిస్తుంది. అసలు ఈ పాలిఫాగియా అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి? ఇది మనల్ని ఎలాంటి ప్రమాదాల్లోకి నెడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాలిఫాగియా అంటే.. పాలిఫాగియా అనేది…

Read More
Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Andhra Farmers: ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు..

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బుల కోసం ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పంట సీజన్ మొదలు కావడంతో డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయో చెప్పేశారు. ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు….

Read More
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్‌కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సక్సెస్.. పీక్స్‌కు చేరిన పొలిటికల్ క్రెడిట్ గేమ్..

ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండైంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్‌ సక్సెస్‌ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై ల్యాండ్ అయింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్‌ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేని రూపొందించారు. ఇది శుభసంకేమతమని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదిలాఉంటే.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై…

Read More
ప్రతి నెలా 5000 మంది గిగ్ కార్మికులను తొలగిస్తున్న జొమాటో! కారణం ఏంటంటే..?

ప్రతి నెలా 5000 మంది గిగ్ కార్మికులను తొలగిస్తున్న జొమాటో! కారణం ఏంటంటే..?

2025 డిసెంబర్ 25, 31 తేదీలలో గిగ్ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. గిగ్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తమ గొంతులను వినిపించారు. ఇంతలో ఆన్‌లైన్ డెలివరీ కంపెనీ జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కంపెనీ ప్రతి నెలా సుమారు 5,000 మంది కార్మికులను తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదనంగా ప్రతి నెలా దాదాపు 150,000 నుండి 200,000 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ప్లాట్‌ఫామ్‌ను వదిలివేస్తున్నారు….

Read More
కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్‌ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…

Read More