తాజావార్తలు
Telangana: రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు

Telangana: రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు

చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు పురాతన ఆలయాలకు నిలయం రాచకొండ. రాజులు గతించారు. రాచరికాలు అంతరించినా.. అలనాటి చారిత్రకకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. కాకతీయుల తర్వాత రాచకొండ ప్రాంతంలో రేచర్ల పద్మ నాయకులు వెలమ వంశీయులు రాజ్యమేలారు. ముఖ్యంగా రాచకొండ గుట్టపై ఉన్న చారిత్రక ప్రదేశం ‘భోగిని మండపం’, దీనిని స్థానికులు “భోగందాని మంచం” అని పిలుస్తారు. సుమారు 600 ఏళ్ల క్రితం నాటి రేచర్ల పద్మనాయక రాజు సింగ…

Read More
Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

ఐశ్వర్య లక్ష్మి.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 2017లో ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.

Read More
అంబటి మౌనికకు కాపు నేతల ఆశీర్వాదం

అంబటి మౌనికకు కాపు నేతల ఆశీర్వాదం

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికకు గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల సీనియర్ కాపు నేతలు మద్దతు పలికారు. ఇటీవల వారి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో సంఘీభావం తెలిపిన నేతలు, ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు, ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మౌనిక హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఆడవారి మర్యాదను దెబ్బతీస్తూ, కాపు మహిళలపై దాడి చేయడం ఏ రకంగా సమంజసమని ఆమె నిలదీశారు. తమ…

Read More
OTT Movie : ఇదేం క్రైమ్ సిరీస్ మావ.. మొత్తం 6 ఎపిసోడ్స్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..

OTT Movie : ఇదేం క్రైమ్ సిరీస్ మావ.. మొత్తం 6 ఎపిసోడ్స్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..

గత కొన్ని రోజులుగా ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక సిరీస్ రెండవ సీజన్ మాత్రం దుమ్మురేపుతుంది. నేర రహస్యాలతో నిండిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో తుఫానులా దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ కోహ్రా. దీని మొదటి సీజన్ 2023లో వచ్చింది. ఇప్పుడు దాని రెండవ సీజన్ వచ్చేసింది. అది విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ మొత్తం 5 భాషల్లో విడుదలైంది. కోహ్రా…

Read More
Balakrishna : ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్.. ఇంతకీ ఏ మూవీ అంటే..

Balakrishna : ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్.. ఇంతకీ ఏ మూవీ అంటే..

కళ్యాణ తాంబూలం నష్టాల నుండి వై. హరికృష్ణను ఆదుకోవాలని ఎన్టీఆర్ కోరగా, బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ మూవీని ఒప్పుకున్నారట. స్వల్ప పారితోషికంతో, ఆర్థిక క్రమశిక్షణతో సినిమా తీయమని బాలకృష్ణ సూచించారట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, బాలకృష్ణ అండదండలతో ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ ఘన విజయం సాధించి, హరికృష్ణకు లాభాలు తెచ్చింది. హరికృష్ణ సినీరంగంలో ఒక చిరు ఉద్యోగిగా ప్రవేశించి, పంపిణీదారుడిగా, నిర్మాతగా మారి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో…

Read More
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

దుగ్గిరాల, జనవరి 27: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు ప్రేమగా ఒడ్డించింది ఓ ఇల్లాలు. ఆనక భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యను అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్‌ఎంపీని అరెస్ట్ చేసి.. కటకటాల్లో వేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన…

Read More
US-Russia Tensions: సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు.. రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా!

US-Russia Tensions: సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు.. రష్యా జెండాతో వెళ్తున్న నౌకను సీజ్‌ చేసిన అమెరికా!

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో రెండు అగ్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వెనెజువెలా నుంచి చమురు తీసుకెళుతున్న 2 నౌకలను అమెరికా కోస్ట్‌గార్డ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని సీజ్ చేశారు. అయితే ఈ నౌకల్లో ఒకటి రష్యాకు చెందిన నౌక కూడా ఉంది. దీంతో ఇందులోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. అమెరికన్ బలగాలు ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం మీదుగా కరీబియన్‌ దీవుల్లో వెళ్తున్న తమ నౌకలను వెంటాడి పట్టుకోవడాన్ని…

Read More
కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?

కలియుగ వైకుంఠంలో ఆకలి అనే పదానికి చోటు లేదు.. రోజూ ఎంత మందికి అన్నప్రసాదం అందిస్తారో తెలుసా..?

అది కలియుగ వైకుంఠం.. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం.. అన్నపూర్ణ నిలయంగా శ్రీవారి క్షేత్రం ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా మారింది. రోజుకు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ తృప్తికర భోజనం అందిస్తోంది. వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి…

Read More
Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల…

Read More
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.

Read More