తాజావార్తలు
Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..

Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..

కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.70 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.75 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,550 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.1,54,750 వద్ద ఉంది. వెండిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని వల్ల షార్ప్ మూమెంట్స్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ద భయాల తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గవచ్చు. కానీ…

Read More
Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?

Amavasya 2026: అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?

ఈ నెల(మే) 15న మేష రాశిలో అమావాస్య చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం రవి ఇక్కడ ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల, రాశ్యధిపతి కుజుడు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, ఇక్కడ కుజ, చంద్రులు యుతి చెంది చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ అమావాస్య ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అమావాస్య ప్రభావం 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు నూరు…

Read More
JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి…

Read More
మాట కంటే మౌనం గొప్పది.. ఈ సందర్భాల్లో అస్సలు మాట్లాడొద్దంటున్న చాణక్యుడు!

మాట కంటే మౌనం గొప్పది.. ఈ సందర్భాల్లో అస్సలు మాట్లాడొద్దంటున్న చాణక్యుడు!

భార్యాభర్తల అన్న తరవాత సవాలక్ష ఉంటాయి వారిలో మధ్య మూడో వ్యక్తి జోక్యం అస్సలు ఉండకూదు ఇంకా అపార్థాలకు, బంధం బలహీనపడటానికి కూడా ఇదే కారణమవుతుంది. వీళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవద్దు. ఇది గొడవను వాదనను మరింత పెంచుతుంది. వీరి మధ్య మాట్లాడకపోవడమే మంచిది.

Read More
Monsoon Vegetable: వర్షాకాలంలో లభించే ఈ కూరగాయ తింటే ఏడాదంతా ఆ పవర్.. మిస్ చేయకండి!

Monsoon Vegetable: వర్షాకాలంలో లభించే ఈ కూరగాయ తింటే ఏడాదంతా ఆ పవర్.. మిస్ చేయకండి!

వర్షాకాలంలో మాత్రమే లభించే ఆకాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అత్యంత పోషక విలువలు గల కూరగాయ. సాధారణ కాకరకాయలా చేదుగా ఉండని ఈ ఆకాకరకాయలో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వ్యాపించే ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుండి ఇది రక్షణనిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేసే ఆకాకరకాయ డయాబెటిస్ బాధితులకు ఎంతో శ్రేయస్కరం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే…

Read More

3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో పెనవేసుకుని ఉండి పోయిన నాలుగు పాములు..! శాస్త్రవేత్తలకే షాకిచ్చే నిజాలు..?

సాధారణంగా పాములు ఒంటరిగా జీవించే అలవాటు ఉన్న జీవులుగా భావిస్తారు. అయితే, వ్యోమింగ్ ప్రాంతంలోని ఇయోసిన్ యుగానికి చెందిన రాతి పొరల్లో కనుగొన్న ఈ శిలాజంలో నాలుగు పాములు ఒకదానికొకటి చుట్టుకుని, ఒకే బిలంలో సురక్షితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి వాతావరణం లేదా విషమ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి, తమ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ఇవి ఒకే చోట చేరి ఉండి ఉంటాయని భావిస్తున్నారు. అదే సమయంలో అనూహ్యంగా మట్టిచరియలు లేదా శిథిలాలు పడి…

Read More
పోలీసులను చూసి వెనక్కి తిరిగిన కుర్రోళ్లు.. ఛేజ్ చేసి పట్టుకుంటే.. పెద్ద ప్లానే..

పోలీసులను చూసి వెనక్కి తిరిగిన కుర్రోళ్లు.. ఛేజ్ చేసి పట్టుకుంటే.. పెద్ద ప్లానే..

దొంగల్లో ఒకొక్కరి స్ట్రాటజీ ఒక్కోలా ఉంటుంది.. కొందరు సింగిల్ గా చోరీలు చేస్తారు. మరికొందరు గ్రూపుగా జోడి కట్టి పనికానిచ్చేస్తారు. వాళ్ల స్ట్రాటజికి అనుగుణంగానే పోలీసులు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టుతారు. తాజాగా ఓ దొంగల ముఠా ఐడియా చూసి పోలీసులే షాకైన ఘటన ఏపీలోని అనకాపల్లిలో కలకలం రేపింది. ఆ బైక్ దొంగల ఆ రూటే సెపరేటు.. ఎస్.. నర్సీపట్నంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు అనకాపల్లి జిల్లా పోలీసులు….

Read More

హార్ముజ్ లో భారతీయ నౌకను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన ఇరాన్

హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో ఈ సముద్ర మార్గానికి ఎంతో కీలకమైన స్థానం ఉంది. హర్ముజ్‌పై ఇరాన్‌కు గణనీయమైన నియంత్రణ ఉంది.  అమెరికా సైనిక దిగ్భంధనంతో  ఒత్తిడి పెంచుతోంది. దీంతో జలసంధి మీదుగా నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్‌పై తన పట్టు క్రమంగా…

Read More
పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. రద్దీగా ఉండే తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో అందరూ చూస్తుండగానే, కేవలం నిమిషాల వ్యవధిలో ఒక స్కూటీ డిక్కీని తెరిచి ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు కళ్లముందే తన కష్టార్జితం దొంగల పాలవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్‌బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుంచి రూ. 8 లక్షలు డ్రా చేశాడు. ఆ నగదును…

Read More
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్‌ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్​ ఫుడ్​ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్‌లో టెస్ట్‌లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో…

Read More