తాజావార్తలు
అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

నటుడు రాజశేఖర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, రాబోయే చిత్రం బైకర్ గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో మగాడు, అల్లరిప్రియుడు, గరుడవేగ, సింహరాశి, గోరింటాకు వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మగాడు 2 పేరుతో రాబోతున్న చిత్రం నిజానికి మగాడు సినిమాకు సీక్వెల్ కాదని, ఆ టైటిల్ తమకు ఇష్టపడి పెట్టుకున్నదే అని స్పష్టం చేశారు. అలాగే, అల్లరిప్రియుడు వంటి సీక్వెల్స్ చేయాలనుకోవడం లేదని, తన…

Read More
ఒకే FDలో మీ మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే!

ఒకే FDలో మీ మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే!

పదవీ విరమణ, ఆస్తి అమ్మకం, వారసత్వం లేదా బోనస్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చినప్పుడు, చాలామంది చేసే మొదటి పని ఆ మొత్తం సొమ్మును ఒకే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టడం. ఒకే FD, స్థిరమైన వడ్డీ, ముందే తెలిసిన మెచ్యూరిటీ తేదీ ఉండటంతో ఇది సురక్షితమైన ఎంపికగా కనిపిస్తుంది. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం ఈ పద్ధతిలో కొన్ని పెద్ద లోపాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. వడ్డీ రేట్లు మారడం, అకస్మాత్తుగా డబ్బు అవసరం…

Read More
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి. పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి…

Read More
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్‌చల్ చేశాడు. స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసిన తర్వాత విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం గుండా లోనికి ప్రవేశించి ఆలయ గోపురం పైకెక్కి నానా హంగామా చేశాడు. అక్కడున్న కలశాలు, విద్యుత్ దీపాలు స్వల్పంగా ధ్వంసం చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆలయ గోపురం పైకెక్కి తాను కిందికి దిగాలంటే మద్యం బాటిల్ ఇవ్వాలంటూ…

Read More
Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!

Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!

Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….

Read More
అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్‌ రావు!

శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డిని స్వయంగా కలిసి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించాలని కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు. గురువారం (ఏప్రిల్ 09) కరీంనగర్ పర్యటన…

Read More
కొండంతా గోవింద నామస్మరణ.. తిరుమలలో భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు

కొండంతా గోవింద నామస్మరణ.. తిరుమలలో భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు

ఈ ఏడాది వేసవిలో ఎండలే కాదు తిరుమల కొండ కూడా కిటకిటలాడు తోంది. శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమలలో టీటీడీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న టిటిడి మెరుగైన సేవలు అందిస్తోంది. తిరుమల కలియుగ వైకుంఠం. శ్రీవారిని దర్శించు కునేందుకు నిత్యం కొండకు చేరే భక్తులతో కిటకిటిలాడే ప్రాంతం. ఇలా ఎప్పుడూ కొండ నిండా జనం…

Read More
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి..? ఈ ప్రశ్న చాలా మందికి మెదులుతుంది. ఫిబ్రవరి ఇతర నెలల కంటే తక్కువగా ఉండటానికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు. కానీ, చరిత్ర, పాత రోమన్ నమ్మకాలు దీనికి కారణంగా తెలుస్తోంది. నేడు మనం ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ వేల సంవత్సరాల పురాతన రోమన్ కాలం నాటి మూలాలను కలిగి ఉంది. చాలా కాలం క్రితం రోమన్లు ​​చంద్రుని ఆధారంగా క్యాలెండర్లను తయారు చేసేవారు. ఆ…

Read More
అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

Bhagyashri Borse: వరుస ఫ్లాప్స్.. సినిమాల స్పీడ్ తగ్గించిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే..

అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్ ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి భామ. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు. తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా…

Read More
మీ ATM కార్డు ఇంట్లో మర్చిపోయారా? నో టెన్షన్‌.. ఇలా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు!

మీ ATM కార్డు ఇంట్లో మర్చిపోయారా? నో టెన్షన్‌.. ఇలా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు!

Cash Withdraw: నేడు బ్యాంకులో డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ఏటీఎంల ద్వారా మనీ విత్‌డ్రా చేసుకుంటున్నారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ చెల్లింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఏటీఎంల వద్ద కూడా పెద్దగా జనాలు ఉండటంతో లేదు. అయితే నగదు కావాలంటే తప్పకుండా ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సిన వస్తుంది. బ్యాంకులలో పొడవైన క్యూలైన్‌లో నిలబడలేక ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే ఏటీఎంకు వెళ్లాలంటే డెబిట్‌ కార్డు ఉండాల్సిందే. కొన్ని సందర్భాలలో దగ్గర…

Read More