భార్యాభర్తల అన్న తరవాత సవాలక్ష ఉంటాయి వారిలో మధ్య మూడో వ్యక్తి జోక్యం అస్సలు ఉండకూదు ఇంకా అపార్థాలకు, బంధం బలహీనపడటానికి కూడా ఇదే కారణమవుతుంది. వీళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవద్దు. ఇది గొడవను వాదనను మరింత పెంచుతుంది. వీరి మధ్య మాట్లాడకపోవడమే మంచిది.
