Andhra: నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్.. చేతులారా కళ్లు పాడు చేసుకున్నాడు..
ప్రస్తుత సమాజంలో ట్రెండ్ మారుతోంది. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని యువత విభిన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ట్రెండ్లో భాగంగా కొందరు మీతిమిరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా జగదీష్ అనే యువకుడు కనుగుడ్లపై టాటూ వేయించుకుని.. ఏదో గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కనుగుడ్లపై టాటూ వేయించుకున్న మొదటి వ్యక్తిని తానే అంటూ తెగ మురిసిపోతున్నాడు. కనుగుడ్డు టాటూ అనేది అత్యంత రిస్క్తో కూడిన ప్రక్రియ. చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా కనపడాలనే…
