తాజావార్తలు
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

తనికెళ్ళ భరణి సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కీలక మలుపులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (శ్రీను)తో తన అనుబంధాన్ని ప్రస్తావించారు. నువ్వే నువ్వే చిత్రం నుండి త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తున్న తాను, ఇటీవల కొన్ని చిత్రాల్లో డేట్ల సమస్యల వల్ల నటించలేకపోయానని తెలిపారు. మిథునం సినిమా చేస్తున్నప్పుడు, చేయగలనా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు, త్రివిక్రమ్ తన ఇంటికి వచ్చి, “మీరు తీసే రాంగ్ షాట్లే నాకు కావాలి….

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Indian Railways: ఏపీకి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్లో ప్రయాణం.. రైల్వేశాఖ కీలక అప్డేట్..

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. రెండో ట్రైన్ ముంబై-బెంగళూరు మధ్య ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రైలును ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ రైలు ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో ఏపీలోని ప్రయాణికులకు వందే…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

TG TET 2026: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

తెలంగాణలోని ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్-2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 14న పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఏప్రిల్ 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీజీటెట్ కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

సమ్మర్‌లో చీమల దండయాత్ర..! ఈ సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా చెక్ పెట్టండి

వెనిగర్, నీరు: ఇంట్లో వంటగది లేదా మూలల్లో చీమలు చేరడం ఒక పెద్ద సమస్య. మార్కెట్లో దొరికే పురుగుల మందులు వాడటం వల్ల ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లలకు హాని కలిగే అవకాశం ఉంది. దీనికి బదులుగా వంటగదిలో దొరికే వెనిగర్‌తో ఈజీగా చెక్‌ పెట్టొచ్చు. ఇందుకోసం వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోండి. చీమలు వచ్చే దారులు, కిటికీలు, తలుపుల వద్ద దీనిని స్ప్రే చేయండి. వెనిగర్ ఘాటైన వాసన చీమలకు…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఆర్‌ఎంపి డాక్టర్‌ దారుణ హత్య.. ఎక్కడంటే.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఘోరం జరిగింది. ధర్మవరం గ్రామంలో ఆర్‌ఎంపిగా ప్రాక్టీస్‌ చేస్తున్న మేడగం కోటిరెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. భార్య కళ్ల ముందే కోటిరెడ్డిని ప్రాణాలు తీశారు. అక్రమ సంబంధం కోణంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ధర్మవరం గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆర్‌ఎంపి మేడగం కోటిరెడ్డి ఇంట్లో అర్ధరాత్రి వేళ మృత్యువు తాండవించింది. పక్కా…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

పర్యాటకుల పొరపాటు.. అంత్యక్రియల వేడుకలో విందు భోజనం.. వైరల్ అవుతున్న వింత గాథ!

సాధారణంగా దారి తప్పి ఎవరి ఇంటికైనా వెళ్తే ఏం జరుగుతుంది? మహా అయితే దారి చెబుతారు లేదా పంపించేస్తారు. కానీ చైనాలో ఇద్దరు పర్యాటకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఎదురైంది. పొరపాటున ఒక చావు ఇంటికి వెళ్ళిన వారికి రాజమర్యాదలు లభించాయి. ఈ సంఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని షాయాంగ్ ప్రాంతంలో జరిగింది. లుడ్విగ్ అని పిలువబడే ఒక ప్రసిద్ధ అమెరికన్ యూట్యూబర్ అయిన లుడ్విగ్ ఆండర్స్ అహ్‌గ్రెన్ తన స్నేహితుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నాడు….

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు సిగ్నల్.. మీకు ఇలా పడిందా..

నిద్రలో మనకు వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కావు.. అవి మన అంతరంతరాత్మ ఇచ్చే సంకేతాలు అని స్వప్న శాస్త్రం చెబుతోంది. ప్రతి కల వెనుక ఒక నిగూఢమైన అర్థం, భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక లేదా శుభసూచకం దాగి ఉంటుంది. ముఖ్యంగా కలలో బట్టలు ఉతకడం అనే అంశంపై స్వప్న శాస్త్రం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీరు కలలో తెల్లని లేదా శుభ్రమైన బట్టలను ఉతుకుతున్నట్లు కనిపిస్తే, అది అత్యంత శుభసూచకం. మీ జీవితంలో ప్రస్తుతం…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Rohit Sharma : హిట్‌మ్యాన్ పరిస్థితి చూసి తల్లడిల్లిన భార్య.. వాంఖడేలో రితీకా సజ్దే రియాక్షన్ వైరల్

Rohit Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఒక ఆందోళనకర దృశ్యం చోటుచేసుకుంది. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అర్ధాంతరంగా మైదానాన్ని వీడారు. అవుట్ కాకపోయినా ఆయన డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీల ముందు ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రోహిత్ గాయంపై ఆయన…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

అమ్మ చెప్పిన చిట్కాతోనే ఇంత అందమా? బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన గ్లోబల్ బ్యూటీ

ఆరోగ్యకరమైన చర్మం సరైన సంరక్షణతోనే సాధ్యమవుతుంది. ఇందుకోసం ఖరీదైన రసాయన ఉత్పత్తుల కంటే ప్రకృతి సిద్ధమైన ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. ఇవి చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా ముఖంపై ఉండే మొటిమలు, నల్లటి మచ్చలు, నిస్తేజాన్ని తొలగించి చర్మానికి కొత్త జీవం పోస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకునే డీఐవై (DIY) ప్యాక్‌లు చర్మంపై సున్నితంగా ఉంటూ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. శనగపిండి, పసుపుతో తయారయ్యే ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎలా పునరుజ్జీవింపజేస్తుందో…

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

MI vs RCB: వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్‌కు (MI) 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 78, విరాట్ కోహ్లీ 50, రజత్ పాటిదార్ 53 పరుగులు చేశారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇరుజట్ల…

Read More