తాజావార్తలు
PPF Scheme: అదిరిపోయే స్కీమ్‌.. కేవలం రోజుకు రూ.150 డిపాజిట్‌తో చేతికి రూ.24 లక్షలు

PPF Scheme: అదిరిపోయే స్కీమ్‌.. కేవలం రోజుకు రూ.150 డిపాజిట్‌తో చేతికి రూ.24 లక్షలు

PPF Scheme: చాలా మంది పెట్టుబడి అంటే అధిక ఆదాయం లేదా పెద్ద మొత్తం అవసరమని భావిస్తారు. కానీ మీరు తక్కువ మొత్తంతో దీర్ఘకాలంలో పెద్ద కార్పస్‌ను సృష్టించవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) దీనికి ఉత్తమ ఉదాహరణ. దీనికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. స్థిరమైన రాబడి లభిస్తుంది. మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి సంవత్సరానికి రూ.500…

Read More
Finger Millet: ఎముకలకు వెయ్యి ఏనుగుల బలం.. గుండె జబ్బుల ముప్పు తగ్గించే చిరుధాన్యం!

Finger Millet: ఎముకలకు వెయ్యి ఏనుగుల బలం.. గుండె జబ్బుల ముప్పు తగ్గించే చిరుధాన్యం!

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నా.. అది మన శరీరానికి పూర్తిగా అందుతుందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. రాగుల్లో ఉండే కొన్ని ప్రత్యేక రసాయనాలు క్యాల్షియం గ్రహించకుండా అడ్డుకుంటాయట. రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎవరికి క్యాల్షియం మాత్రలు తప్పనిసరి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు దండిగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల రాగుల నుంచి సుమారు 340 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. కేవలం క్యాల్షియం…

Read More
Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఇప్పుడు మన జీవితాల్లో మొబైల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఇది లేకుండా ఒక్క నిమిషమైనా  బతకలేం అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, స్టేటస్ లను చెక్ చేసుకుంటారు. అలాగే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్.. ఇలా సమయం అనేది తెలీయకుండా గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే గడుపుతాం. అయితే ఈ స్టార్  హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్…

Read More
Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా, నటుడిగా, ఐటీ ఉద్యోగిగా అనిల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అనుభవాలను అతడు పంచుకున్నాడు. అనిల్ మొదట ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటిస్తున్నప్పుడు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి టీమ్ తన కోసం ఒక నెల నుంచి ఎదురుచూస్తోందని తెలిసిందన్నాడు. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో, మొదట రామ్ చరణ్‌కు డూప్‌గా కొన్ని షాట్లలో, ముఖ్యంగా కొమురం భీముడో పాటలో…

Read More
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి

నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి

మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి..గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వ శక్తులు ఒడ్డాయి..గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా..లో లోపల ఆందోళన చెందుతున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో పదవ వార్దు లో కాంగ్రెస్ అభ్యర్థి ఇలాగే ఆందోళన చెంది..తాను పంచిన కుక్కర్లు వెనక్కి ఇవ్వాలంటూ పేచీ పెట్టాడు. దీనితో కాలనీవాసులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.ఎన్నికలకు గిఫ్ట్ లుగా ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్ లు రోడ్డుపై పడవేసి ఆందోళన చేపట్టారు. పదో వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరే శుభవార్త.. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం.. అన్నీ ఫ్రీ..

తెలంగాణలోని ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రిని హైదరాబాద్‌లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీనిని నిర్మించగా.. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ…

Read More
Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

  అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…

Read More
IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్ లో నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. చివరి 4 పరుగులలో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52 పరుగులు చేశారు. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..?

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..?

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమైంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇప్పటికే కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరుమలలోని కళ్యాణ మండపంలో ఉచితంగా పెళ్లి చేసుకోవడంతో పాటు వధూవరులకు ఫ్రీ  దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి తిరుమలలో శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తిరుమలలోని శ్రీవారి కల్యాణ వేదిక వద్ద…

Read More
Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన “సోగ్గాడు” చిత్రం వెనుక ఆసక్తికరమైన విషయాలను రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మొదట తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో తీయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయనని చెప్పడంతో, ఆ పాత్ర కోసం జుగల్ హంసరాజ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని.. హీరోయిన్ తరుణ్ వైపు వెళ్తుందని…

Read More