తాజావార్తలు
February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, అయిదు గ్రహాలు సొంత రాశిలో, ధన స్థానంలో సంచారం చేయడం వల్ల నెలంతా ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో…

Read More
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రుచికరమైన బిర్యాని తిందామన్న ఆశతో రెస్టారెంట్‌కు వెళ్లిన బాధితుడు, తిరిగి వచ్చేసరికి తన బైక్ చోరీకి గురైనట్టు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్ ముందు బైక్‌ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లిన బాధితుడు, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమాని…

Read More
చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తల దృష్టి ‘2024 YR4’ అనే గ్రహశకలంపై నెలకొంది. ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిపై చైనాలోని సింగువా యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే కీలక వివరాలను వెల్లడించారు. ఒకవేళ ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే జరిగే విస్ఫోటనం ఊహించని విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా హిరోషిమా అణుబాంబు కంటే 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని…

Read More
Hyderabad: హైదరాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయంలో కాల్పుల కలకలం..!

Hyderabad: హైదరాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయంలో కాల్పుల కలకలం..!

Hyderabad: హైదరాబాద్‌లో కల్పుల ఘటన కలకలం రేపింది. కోఠిలోని ఎస్‌బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రషీద్‌ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలకు దోపిడికి పాల్పడ్డారు. డబ్బులు డిపాజిట్‌ చేయడానికి వచ్చిన రషీద్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రషీద్‌ కాలుకు బుల్లెట్‌ గాయం కాగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. సీసీ పుటేజ్‌ని పరిశీలిస్తున్నారు సుల్తాన్‌ బజార్‌ పోలీసులు. అయితే పోలీసులు స్థానికుల…

Read More
Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్‌‌ మొండితనమే కారణం..

Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్‌‌ మొండితనమే కారణం..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వందల కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఒక ఎత్తయితే, రాకుండా పోయిన వసూళ్లు మరో ఎత్తు. కేవలం ఒకే ఒక కారణం వల్ల ఈ సినిమాకు రావాల్సిన సుమారు 50 కోట్ల రూపాయల ఆదాయం గాలిలో కలిసిపోయింది. సాధారణంగా ఏ దర్శకుడైనా తన సినిమాకు ఎక్కువ వసూళ్లు రావాలని కోరుకుంటారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం తన విజన్ దెబ్బతినకూడదని ఆ భారీ మొత్తాన్ని…

Read More
Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price Today: బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అయితే, శుక్రవారం అవి గణనీయంగా తగ్గాయి. 24 గంటల్లో వెండి కిలోకు ఏకంగా రూ.85,000 వరకు తగ్గింది. గురువారం కిలోకు రూ.4.20 లక్షలకు చేరుకున్న తర్వాత, శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు MCX మార్చి ఫ్యూచర్స్ వెండి రూ.3.35 లక్షలకు పడిపోయింది. ఇంతలో శుక్రవారం బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది. 10 గ్రాములకు రూ.193,096 గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బంగారం రూ.25,500…

Read More
Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 31, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే సూచనలున్నాయి. మిథున రాశి వారికి తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు 50 మంది అర్చకులతో కలిసి చేపట్టారు. గతంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ వివాదం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికే సృష్టించబడిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం…

Read More
Salt: ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవడం పక్కా..

Salt: ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవడం పక్కా..

ఉప్పు లేని పప్పు రుచి ఉండదు అన్నది సామెత. మనిషి ఆహారంలో ఉప్పు అంతటి కీలకమైన పదార్థం. అయితే మనం మార్కెట్ నుండి తెచ్చే ఉప్పు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు సముద్రం నుండి లభించే సహజసిద్ధమైన ఉప్పుకు గడువు తేదీ ఉంటుందా.? అది నిజంగానే చెడిపోతుందా? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ఉప్పు ఎప్పటికీ చెడిపోదు. ఉప్పుకు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను దరిచేరనివ్వని అద్భుతమైన గుణం…

Read More
మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం లోని అడవి తల్లులు సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌లో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, గద్దెల వద్దకు చేరుకున్న డిజిపి వనదేవతలను దర్శించుకుని మొక్కుల రూపంలో ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించుకున్నారు. జాతరలో…

Read More