తాజావార్తలు
హృతిక్ రోషన్ చెల్లెలు చెప్పిన షాకింగ్ నిజాలు..! మద్యానికి బానిసైన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగం

హృతిక్ రోషన్ చెల్లెలు చెప్పిన షాకింగ్ నిజాలు..! మద్యానికి బానిసైన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగం

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సోదరిగా అందరికీ సుపరిచితమైన ఆమె.. తాజాగా తన జీవితంలోని అత్యంత భయంకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో పొద్దున్నుంచి రాత్రి వరకు మద్యం తాగడమే పనిగా పెట్టుకున్నానని, అసలు తనేం చేస్తున్నానో కూడా తెలిసేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక ఆమె ఎలా మేల్కొన్నారు? ఆ వ్యసనాన్ని ఎలా జయించారు? హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక…

Read More
బాంబుల మోతతో ఉలిక్కిపడ్డ బీదర్.. ముగ్గురు చిన్నారులతో సహా 8 మందికి తీవ్ర గాయాలు

బాంబుల మోతతో ఉలిక్కిపడ్డ బీదర్.. ముగ్గురు చిన్నారులతో సహా 8 మందికి తీవ్ర గాయాలు

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో శనివారం (జనవరి 31) పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ముగ్గురు చిన్నారులతో సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మొలిగే మారయ్య ఆలయానికి వెళ్లే రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. కర్నాటక బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ సమీపం లోని మొల్కేరా గ్రామంలో భారీ పేలుడు జరిగింది. భూమిలో…

Read More
Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్‌ ఇక పూర్తిగా ఉచితం..!

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎగిరిగంతేసే వార్త! ఖరీదైన ఆ సర్వీస్‌ ఇక పూర్తిగా ఉచితం..!

ఎయిర్‌టెల్ ఇప్పుడు తన 36 కోట్లకు పైగా వినియోగదారులకు మరో ఫ్రీ సర్వీస్‌ను అందించింది. గత సంవత్సరం కంపెనీ 12 నెలల ఉచిత పెర్ప్లెక్సిటీ AI సబ్‌స్క్రిప్షన్‌ను అందించింది. ఇప్పుడు ఇది 12 నెలల ఉచిత అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని కోసం ఎయిర్‌టెల్ అడోబ్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ తన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం…

Read More
Heroines : ముద్దుగుమ్మల కోసం స్పెషల్ క్యాలెండర్.. మైసౌత్‌దివా 9వ ఎడిషన్ 2026 రిలీజ్..

Heroines : ముద్దుగుమ్మల కోసం స్పెషల్ క్యాలెండర్.. మైసౌత్‌దివా 9వ ఎడిషన్ 2026 రిలీజ్..

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ మైసౌత్‌దివా (MySouthDiva) తన ఎంతో ప్రతిష్టాత్మకమైన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించింది. మీడియా9 & భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక క్యాలెండర్‌లో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్,…

Read More
నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్‌ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!

నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్‌ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!

నాంపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం హైడ్రాను అప్రమత్తం చేసింది. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకున్న హైడ్రా నగరంలోని ఫర్నిచర్ షాపులపై దృష్టి పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఫైర్ సేఫ్టీ పాటించని పలు షాపులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన కీలక సమన్వయ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More
Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!

Sneha Raju Inspiring Story: ఆసుపత్రి గదుల నుంచి మంచు ఖండం వరకు.. స్నేహా స్ఫూర్తి కథ!

హైదరాబాద్‌కు చెందిన స్నేహా రాజు అరుదైన ఘనత సాధించారు. రెండు సార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని.. ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అంతేకాదు అక్కడ రాత్రి బస చేయడం, అంటార్కిటిక్ సర్కిల్‌ను దాటడం వంటి కఠిన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. డిసెంబర్‌ 17 నుంచి 28 వరకు జరిగిన ఈ యాత్రలో స్నేహా రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీ లిమిటెడ్‌లో డిప్యూటీ హెడ్‌ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్)గా పనిచేస్తున్నారు. రెండు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల…

Read More
IND vs NZ : తిరువనంతపురంలో భారత్ జైత్రయాత్ర..4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ : తిరువనంతపురంలో భారత్ జైత్రయాత్ర..4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ : తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20 పోరులో టీమిండియా సింహగర్జన చేసింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ శతక్కొడితే, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. చివరి వికెట్‌ను ఫినిషర్ రింకూ సింగ్ తీయడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో న్యూజిలాండ్‌ను 46 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో ఘనంగా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఒకేసారి రూ.10 వేల రాయితీ.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్

ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ-వెహికల్స్‌పై భారీగా సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇ-సైకిల్స్‌పై ఏకంగా రూ.10 వేల భారీ రాయితీ ఇస్తోంది. అంటే ఇ-వెహికల్స్ కొంటే రూ.10 వేల తగ్గింపు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రముఖ కంపెనీ అయిన ఈ-మోటోరాడ్స్‌తో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కూడా కుదర్చుకుంది. అంతేకాకుండా ఈ సైకిళ్ల పంపిణీలో రాష్ట్ర…

Read More
Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు

Ishan Kishan : తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ సూర్య 3000 పరుగుల రికార్డుతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Read More
వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల్లో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెదురు పిల‌క‌ల‌ను తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు, ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది. వెదురు పిల‌క‌ల్లో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు. ఈ భూమిపై వేగంగా పెరగ గలిగే మొక్క ఏదయినా ఉందంటే అది అది…

Read More