తాజావార్తలు
Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

  అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…

Read More
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేష్ వేసినప్పటి నుంచి మహాదేవ్‌ను ప్రత్యర్థులు భయబ్రాంతులకు గురి చేస్తుశారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తు్న్నారు. వారి వేధింపులు భరించలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…

Read More