తాజావార్తలు
Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

  అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…

Read More
మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు నారాయణపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎరుకలి మహాదేవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ప్రచారం ముగిసిన రోజు జరిగిన విషాదం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అదే రోజు మహాదేవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారం చేసిన ఆయన,…

Read More