తాజావార్తలు
👉నిరంతరం నేర్చుకుంటూ ఉండండి

👉నిరంతరం నేర్చుకుంటూ ఉండండి

నిరంతరం నేర్చుకుంటూ ఉండండి– 1 సంవత్సరం తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుంది! 📌 పరిచయం ప్రపంచం ప్రతి రోజూ మారుతోంది. నిన్న ఉన్న జాబ్ ఈరోజు ఉండకపోవచ్చు. నిన్న పనిచేసిన స్కిల్ రేపు పనికిరాకపోవచ్చు. ఇలాంటి వేగంగా మారుతున్న కాలంలో మనకు ఒకే ఒక రక్షణ ఉంది 👉 నిరంతరం నేర్చుకుంటూ ఉండడం.https://youtu.be/kYL80BzP-AI?si=i1Wcyx-cSdm5ar1j నేడు విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనుక ఒకే ఒక రహస్యం ఉంది: వారు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపలేదు. 🎯 నిరంతరం…

Read More
TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!

TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!

Fact Check: తెలంగాణలో దివ్యాంగులకు ఫ్రీ బస్ ప్రయాణం అంటారా? వైరల్ వార్త వెనక అసలు నిజం ఇదే! ఇటీవల తెలంగాణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించారనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిందని, ఇకపై దివ్యాంగులు ఫ్రీగా ప్రయాణించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. వైరల్ పోస్టుల్లో ఏముంది? వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలు, కొన్ని…

Read More
Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!

Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!

బుధవారం హైటెక్స్ లో “బయో ఏషియా 2026” సదస్సులో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్‌ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం చుట్టామన్నారు. 2047…

Read More

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణ మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 52 లక్షలకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజా ఎన్నికల వార్తలు A2Z Chronicle లో చదవండి.

Read More
Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?

Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. రూ.1.07 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక నిందితులైన గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ విరాజ్, కుమార్ మోహిత్‌లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ తరహా మోసాల్లో ఒకటిగా పోలీసులు తెలిపారు. నిందితులు ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల వృద్ధుడిని బెదిరించారు….

Read More
Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..

Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..

ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల పలువురు వ్యక్తులతోపాటు.. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం ఎంత లోతుగా పాతుకుపోయిందో లంగర్‌హౌస్‌ పోలీసుల తాజా దాడులతో బహిర్గతమైంది. కేవలం కొద్దిమందితోనే కాదు.. వంద మందికి పైగా వినియోగదారులతో విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 12న…

Read More