Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!
బుధవారం హైటెక్స్ లో “బయో ఏషియా 2026” సదస్సులో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం చుట్టామన్నారు. 2047…
