తాజావార్తలు
T.T.D. శ్రీవారి భక్తులకు ప్రత్యేక అవకాశం -E-వేలంలో శ్రీవారి వస్త్రాలు

T.T.D. శ్రీవారి భక్తులకు ప్రత్యేక అవకాశం -E-వేలంలో శ్రీవారి వస్త్రాలు

 శ్రీవారి భక్తులకు – వేలంలో శ్రీవారి వస్త్రాలు తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం 2026 | టీటీడీ ఆన్‌లైన్ ఆక్షన్ పూర్తి వివరాలుhttps://www.tirumala.org/TenderDepartmentDetails.aspx తిరుమల శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం లభించింది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా, తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ వేలం ద్వారా శ్రీవారి ఆశీర్వాదంగా భావించే పట్టు చీరలు, హాఫ్ సారీస్, ఆర్ట్ సిల్క్,…

Read More
AP లో త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

AP లో త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

ఏపీ బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘ఇంద్రధనుస్సు’ పేరుతో ప్రకటించిన ఏడు ముఖ్య సంక్షేమ పథకాలలో భాగంగా, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 100 శాతం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.ఇప్పటివరకు అమలులో ఉన్న 50 శాతం రాయితీ విధానాన్ని నిలిపివేసి, మహిళలకు అమలు చేస్తున్న విధానంలాగే దివ్యాంగులకు కూడా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల వరకు…

Read More
Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

Jahnavi Kandula: అహంకారం వీడి.. దిగొచ్చిన అమెరికా! యువతి మరణానికి రూ.262 కోట్ల పరిహారం!

  అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసు: రూ.262 కోట్ల పరిహారానికి సియాటెల్ సిటీ ఒప్పుకోలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. అయితే 2023 జనవరి 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అధికారిక వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అనుమతించిన…

Read More