తాజావార్తలు
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక…

Read More
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ద్రాక్షారామం ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ద్రాక్షారామంలోని ప్రముఖ భీమేశ్వరస్వామి ఆలయం కోనేరు ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ప్రాచీన శివలింగాలలో ఒకదానిని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుడ్‌న్యూస్‌.. భారీగా…

Read More
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

చైనాలో మాగ్లేవ్‌ రైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనా సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. మాగ్లేవ్‌ ట్రైన్‌ రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు…

Read More
శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్‌ నాయుడు మీడియాతో .. నడకదారి ద్వారా తిరుమల చేరుకునే భక్తుల సౌకర్యార్థం…

Read More
Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా

Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా

Cricket Retirement : క్రికెట్ ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి భారీ టోర్నీలు అభిమానులను అలరించాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పగా, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అసలైన షాక్ 2026లో ఉండబోతోంది. ఫామ్ లేమి కారణం కావచ్చు లేదా వయస్సు రీత్యా కావచ్చు.. ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం…

Read More
Fixed Deposits: కొత్త ఏడాదిలో బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. తగ్గనున్న రేట్లు..

Fixed Deposits: కొత్త ఏడాదిలో బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. తగ్గనున్న రేట్లు..

2025వ సంవత్సరంలో బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఆర్‌బీఐ ఈ ఏడాది నాలుగుసార్లు రెపో రేట్లను తగ్గించింది. 2025లో 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. దీని వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కొత్తగా ఫిక్స్…

Read More
క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?

క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?

సంక్రాంతికి ముందు తెలియకుండానే పెద్ద సీజన్‌గా మారిపోతుంది క్రిస్మస్. మొన్న కూడా ఒకేరోజు అరడజన్‌కు పైనే సినిమాలు వచ్చాయి. మరి అందులో విన్నర్ ఎవరు..? ఏ సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయి..? ఏది సేఫ్ జోన్‌లో ఉంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఏ సినిమా సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఏది డైలమాలో పడిపోయింది..? చూద్దాం పూర్తిగా ఈ స్టోరీలో..! ఈ ఏడాది క్రిస్మస్ బరిలో చిన్న సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నడిచింది. ఛాంపియన్, శంబాలా, ఈషా,…

Read More
గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు! దేశవ్యాప్తంగా ఎన్ని శాఖల్లో అంటే..

గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు! దేశవ్యాప్తంగా ఎన్ని శాఖల్లో అంటే..

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ముందంజకు తీసుకెళ్లే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో బిఎస్ఇ, ఇండియా పోస్ట్ ఎంఓయుపై సంతకం చేశాయి. ఈ సహకారం కింద దేశవ్యాప్తంగా 164,000కి పైగా పోస్టాఫీసులు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల ఈ మిశ్రమ నమూనా పెట్టుబడిని పెంచడమే కాకుండా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక అక్షరాస్యత, నమ్మకం ఆధారిత పెట్టుబడులను బలోపేతం చేస్తుంది. ఇండియా పోస్ట్ విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా మ్యూచువల్…

Read More
TATA Sumo: టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!

TATA Sumo: టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!

Tata Sumo: టాటా ఇటీవలే సియారా కారును తిరిగి తీసుకువచ్చింది. ఈ కారు కంపెనీ పాత కారును మళ్లీ తిరిగి తీసుకువచ్చింది. ఇప్పుడు టాటా పాత కారును తిరిగి తీసుకువచ్చినందున వారు తదుపరి ఏ కారును తీసుకువస్తారనే దానిపై టాటా అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. టాటా సుమో కారును తిరిగి తీసుకురావాలనే అంచనా ప్రజల్లో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగంలో టాటా వద్ద ఏ కారు లేదు. ఈ…

Read More
మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

సాధారణంగా మానవ జననం తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలల తర్వాత జరుగుతుంది. అయితే, మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేటి జీవశాస్త్రం పిండం అభివృద్ధి గురించి వివరించింది. కానీ, అంతకుముందే మన మత గ్రంథాలు, పురాణ గ్రంథాల్లో మనిషి జన్మకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణంలో శారీరక అభివృద్ధి మాత్రమే కాకుండా అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఆత్మ,…

Read More